తెలంగాణం
టాలెంట్ సెర్చ్ పరీక్షపై సర్కారు నిర్లక్ష్యం
కరోనా పేరిట తెలంగాణలో స్టేజ్1 ఎగ్జామ్ వాయిదా జూన్లో జరగనున్న స్టేజ్2 పరీక్ష వేలాది మందికినష్టం జరుగుతుందని పేరెంట్స్ ఆందోళన మెద
Read Moreకార్పొరేటుకు టూరిజం సైట్లు
హామీలేతప్ప.. ఫండ్స్ ఇవ్వని సర్కారు ఎన్టీపీసీకి ధూళికట్ట బౌద్ధస్తూపం బాధ్యత నేలకొండపల్లి స్తూపం సింగరేణికి పెద్దపల్లి, వెలుగు:
Read Moreఎల్ అండ్ టీకి వరంగల్ హాస్పిటల్ టెండర్
హైదరాబాద్, వెలుగు: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ టెండర్ను ఎల్ అండ్ టీ దక్కించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప
Read Moreఆకట్టుకుంటున్న జడకొప్పులాటలు
నిజామాబాద్: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సాయంకాలం పూట ఆహ్లద వాతావరణం కనిపిస్తోంది. చాలా గ్రామాల్లో సాయంకాలం వేళ రైతులు, పిల్లలు, పెద్దలు అందరూ
Read Moreటీఎస్ ఎడ్ సెట్ షెడ్యూల్ రిలీజ్
హైదరాబాద్: 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఎడ్ సెట్ షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ రిలీజ్ చేసింది. జూలై 26, 27 తేదీల్లో పరీక్
Read Moreహైకోర్టుకు ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి క్షమాపణ
సిద్దిపేట కలెక్టర్గా ఉన్నప్పుడు కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారని అభియోగం లిఖితపూర్వకంగా బేషరతు క్షమాపణ తెలపడంతో విచారణ ముగించిన హైకోర్టు హై
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో అన్ని సమస్యలే
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో అన్ని సమస్యలేనని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సోమవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాసర ట్రిపుల్
Read Moreకేంద్రం వడ్లు కొనేవరకు విడిచిపెట్టం
పాలకుర్తి: కేంద్రం వడ్లు కొనేవరకు విడిచిపెట్టేదిలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్
Read Moreగంజాయికి బానిసైన కొడుకు.. కళ్లలో కారం పోసి కొట్టిన తల్లి
సూర్యాపేట : చెడు వ్యసనాలకు బానిసైన కొడుకును చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఎన్నిసార్లు మంచి మాటలు చెప్పి చూసినా ఫలితం లేకుండా పోయింది. కన్న కొడుకును
Read More25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్
జనగామ జిల్లా: లంచాలు తీసుకునే వారిని వలపన్ని పట్టుకునే అవినీతి నిరోధకశాఖ అధికారులు ఇవాళ సొంత పోలీసు శాఖ సబ్ ఇన్స్ పెక్టర్ ను పట్టుకున్నారు. జనగామ జిల్
Read Moreపంజాబ్లో కొన్నట్లే తెలంగాణలో కొనాలి
సూర్యాపేట జిల్లా: పంజాబ్ లో ఏ విధంగా ధాన్యం కొంటున్నారో తెలంగాణలోనూ అదే విధంగా కొనాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ధాన్యంపై కొనుగోలుపై కేంద్ర వైఖర
Read Moreబార్లు, బీర్లతో రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారింది
ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్రం బార్లు, బీర్లతో, ఆత్మహత్యల తెలంగాణగా మారిందన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.
Read Moreటీఆర్ఎస్ ధర్నాలో పాల్గొన్న గద్దర్
మేడ్చల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలో ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొన్నారు. అల్వాల్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత
Read More












