
తెలంగాణం
కాంగ్రెస్ కు సబితా గుడ్ బై
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. తన కుమారుడితో కలిసి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. సబ
Read Moreఎమ్మెల్సీ ఫలితాలు: TRS-4,MIM-1
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా అనుకున్నట్టే జరిగింది. ఎన్నికల జరిగిన ఐదు స్థానాల్లో టీఆర్ఎస్ నాలుగు, MIM ఒక్కటి గెలిచింది. కాంగ్రెస్ పోటీలో
Read Moreఎన్నికలంటేనే కాంగ్రెస్ నాయకులకు చలిజ్వరం: KTR
2001లో జెడ్పీ ఎన్నికల్లో మొత్తం ఆలేరు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరిందన్నారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు
Read Moreచేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అరెస్ట్
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. వికారాబాద్ లో ఇవాళ కొండా చేపట్టిన దీక్షను భగ్నం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ అధిక
Read Moreబీజేపీకి ఓటేస్తే అభివృద్ధి ఖాయం: కిషన్ రెడ్డి
ఢిల్లీ: బీజేపీ చీఫ్ అమిత్ షా తో రాష్ట్ర నాయకులు భేటీ అయ్యారు. రానున్న లోక్ సభ ఎన్నికలలో పార్టీ వ్యూహాలను చర్చించారు. మీటింగ్ తరువాత బీజేపీ నేత కిషన్ ర
Read Moreనిజామాబాద్ జిల్లాలో పెరిగిన ఎండలు
నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 2 రోజులుగా రాష్ట్రంలో అత్యదిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న మోర్తాడ్ లో 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణొగ్ర
Read Moreమెదక్: ప్రైమరీ పాఠశాలలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం
మెదక్ జిల్లా శివంపేట మండలం సీతారాం తాండాలోని ప్రైమరీ పాఠశాలలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్సర్క్యూట్తో పాఠశాల వంట గదిలో మంటలు చెలరేగాయి.
Read Moreప్రాణం తీసిన వీడియో గేమ్.. బాధలో తల్లిదండ్రులు
వెలుగు: పరీక్షలు దగ్గర పడుతున్నాయి.. సెల్ఫోన్లో వీడియో గేమ్ లు ఆడుతూ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావని తల్లి మందలించినందుకు విద్యార్థి ఆత్మహత్య
Read Moreగ్యాంగ్ స్టర్ నయీం స్థానంలోకి ఫయీం
నయీం బ్రతికే ఉన్నాడు అంటున్న భార్య హసీనా బేగం. ఇలా చెప్పి అందరిని భయపెట్టి దందా చేయడానికి మాస్టర్ ప్లాన్ చేసింది నయీం భార్య హసీనా బేగం. నయీం లా ఉండే ఫ
Read Moreఎమ్మెల్సీ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్
MLA కోటాలో జరుగుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం ఐదు స్థానాలకు నాలుగి
Read Moreకాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా మిగిలేనా?
వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుందా ? పోతుందా ?! ఇప్పుడు రాజకీయ నాయకుల్లో జరుగుతున్న చర్చ ఇది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఒ
Read Moreఇందిరా గాంధీ గెలిచిన మెదక్
వెలుగు: మెదక్ పార్లమెంట్ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి 1980 ఎన్నికల్లో ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి
Read Moreపరిశ్రమకోసం ఇస్తే… ప్లాట్లు చేసి అమ్మేశారు
ఆదిలాబాద్ పట్టణంలో రూ. 200 కోట్ల విలువైన ప్రభుత్వభూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, దాన్ని ప్లాట్లుగా మార్చి అమ్ముకోవడంపై హైకోర్టు సీరియస్ అయ్య
Read More