తెలంగాణం
లోదుస్తుల్లో బంగారం దాచుకుని తీసుకొస్తుంటే..
హైదరాబాద్: దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణికుని వద్ద బంగారం సీజ్ చేశారు శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు. లోదుస్తుల్లో బంగారం దాచి తీసుకుని వస్తుండ
Read Moreపెట్రో ధరల పెంపుపై కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ
పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పెట్రో ధరల పెంపుతో ప్రతీ రోజూ ప్రజల రక్తం పీలుస్తున్న కే
Read Moreగవర్నర్ను సీఎం కేసీఆర్ గౌరవించకపోవడం దారుణం
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను సీఎం కేసీఆర్ గౌరవించకపోవడం దారుణమన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాజ్యాంగబద్ధమైన పదవిని గౌరవించాల్సి
Read Moreఫ్రీ కోచింగ్తో పాటు రూ. 5 వేల స్టైఫండ్
ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు మంత్రి గంగుల కమలాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర
Read Moreకేసీఆర్ సంతకం రైతులకు మరణశాసనమైంది
పక్క రాష్ట్రాలు కనీస మద్దతు ధరపైన బోనస్ ఇచ్చి మరీ సన్నబియ్యాన్ని కొంటున్నాయని.. తెలంగాణలో కనీస మద్దతు ధరకైనా బియ్యం కొనాలన్న సోయి సీఎం కేసీఆర్కు
Read Moreమంత్రి జగదీష్ రెడ్డిపై హెచ్చార్సీలో ఫిర్యాదు
మంత్రి జగదీష్ రెడ్డిపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఆయన నుంచి రక్షణ కల్పించాలంటూ సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన ఓ కుటుంబం హెచ్
Read Moreకేంద్రం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనేలా చేస్తాం
హైదరాబాద్: కేంద్రం మెడలు వంచైనా వరి ధాన్యాన్ని కొనేలా చేస్తామన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చ
Read Moreనిరనస సెగ ఢిల్లీకి తాకాలనే రాస్తారోకోకు పిలుపునిచ్చాం
కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం నిర్మల్ జిల్లా: ‘ధాన్యం కొనేదాక బీజేపీ సర్కారుతో కొట్లాడుతాం.. కేంద్ర ప్రభుత్వం దిగ
Read Moreరాష్ట్ర ప్రభుత్వంపై ఢిల్లీలో ఎలా కామెంట్ చేస్తారు?
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్ భవన్ ను అవమానించిందటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి జగదీశ్ రెడ్డి తప్పుబట్టారు. ఒక రాష్ట్ర ప్ర
Read Moreనాకు ఇగో లేదు.. సీఎంతో చర్చలకు సిద్ధం
ఏ సమస్య ఉన్నా సీఎంతో చర్చించడానికి సిద్ధమన్నారు గవర్నర్ తమిళి సై. ప్రధాని మోడీతో భేటీ అనంతరం మాట్లాడిన ఆమె..తనతో భేటీ కోసం సీఎం ఎప్పుడైనా తన ఆఫీ
Read Moreప్రధాని మోడీతో గవర్నర్ తమిళిసై భేటీ
హస్తిన టూర్లో ఉన్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై.... కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఉదయం పార్లమెంట్ కు వెళ్లిన తమిళి సై ప్రొటోకా
Read Moreఅమిత్ షాతో భేటీ కానున్న గవర్నర్ తమిళి సై
గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై సమాచారం సేకరించేందుకు ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గవర్నర్ న
Read Moreపెరిగిన రేట్లు, చార్జీలు తగ్గించే వరకూ పోరాటాలు
పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల రేట్లు, ఆర్టీసీ విద్యుత్ చార్జీలను పెంచి సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారం మోపుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్
Read More












