తెలంగాణం

కేంద్రం మెడలు వంచైనా ధాన్యాన్ని కొనేలా చేస్తాం

హైదరాబాద్: కేంద్రం మెడలు వంచైనా వరి ధాన్యాన్ని కొనేలా చేస్తామన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. యాసంగి  వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చ

Read More

నిర‌న‌స సెగ ఢిల్లీకి తాకాల‌నే రాస్తారోకోకు పిలుపునిచ్చాం

కేంద్ర ప్ర‌భుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం నిర్మల్ జిల్లా: ‘ధాన్యం కొనేదాక బీజేపీ స‌ర్కారుతో కొట్లాడుతాం.. కేంద్ర ప్రభుత్వం దిగ

Read More

రాష్ట్ర ప్రభుత్వంపై ఢిల్లీలో ఎలా కామెంట్ చేస్తారు?

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్ భవన్ ను అవమానించిందటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి జగదీశ్ రెడ్డి తప్పుబట్టారు. ఒక రాష్ట్ర ప్ర

Read More

నాకు ఇగో లేదు.. సీఎంతో చర్చలకు సిద్ధం

ఏ సమస్య ఉన్నా సీఎంతో చర్చించడానికి సిద్ధమన్నారు  గవర్నర్ తమిళి సై. ప్రధాని మోడీతో భేటీ అనంతరం మాట్లాడిన ఆమె..తనతో భేటీ కోసం సీఎం ఎప్పుడైనా తన ఆఫీ

Read More

ప్రధాని మోడీతో గవర్నర్ తమిళిసై భేటీ

హస్తిన టూర్లో ఉన్న  రాష్ట్ర గవర్నర్ తమిళిసై.... కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఉదయం పార్లమెంట్ కు వెళ్లిన తమిళి సై ప్రొటోకా

Read More

అమిత్ షాతో భేటీ కానున్న గవర్నర్ తమిళి సై

గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై సమాచారం సేకరించేందుకు ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గవర్నర్ న

Read More

పెరిగిన రేట్లు, చార్జీలు తగ్గించే వరకూ పోరాటాలు

పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల రేట్లు, ఆర్టీసీ విద్యుత్ చార్జీలను పెంచి సామాన్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారం మోపుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్

Read More

47వ రోజు కొనసాగుతోన్న షర్మిల పాదయాత్ర

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు YS షర్మిల పాద యాత్ర కొనసాగుతోంది. 47వ రోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తాళ్ల చెరువు గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైం

Read More

దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీనే

ఏనాడూ తమ పార్టీ తప్పుడు దారిలో పోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీనే అని, అధికారం కంటే సిద్ధాం

Read More

తల్లిని వదిలి హాస్టల్‌కు వెళ్లలేకనే కిడ్నాప్​ డ్రామా

బస్సు, ఆటో ఎక్కి వరంగల్​కు...  పిల్లాడికి తాడు ఇచ్చి కట్టమన్న సాగర్ ​ఇంటికి వచ్చాక స్టోరీ చెప్పిండు రేగొండలో బాలుడి కిడ్నాప్ మిస్టర

Read More

గజ్వేల్​లో 129 మందికి దళితబంధు

గజ్వేల్, వెలుగు: దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్​ దళిత బంధు పథకాన్ని ప్రారంభించి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని మంత్రి హరీశ్ రావు అన

Read More

కాంట్రాక్ట్‌‌‌‌ లెక్చరర్లకు డిస్టెన్స్ గండం

హైదరాబాద్, వెలుగు:కాంట్రాక్ట్‌‌‌‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌‌‌‌ చేస్తామన్న సర్కార్‌‌‌‌‌&

Read More

‘యాదాద్రి’ డ్రైన్ నిర్మాణంలో లోపాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి ఓపెన్ చేసి దర్శనాలు మొదలై వారం కూడా గడవకముందే నిర్మాణాల్లో లోపాలు బయటపడుతున్నాయి. ప్రధానాలయంలో

Read More