తెలంగాణం
మా భూములు ప్రభుత్వం లాక్కోవద్దంటూ..
నోటీసులివ్వకుండా పనులెలా ప్రారంభిస్తారు సంగారెడ్డి జిల్లా: లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో తమ భూములు ప్రభుత్వం లాక్కోవద్దని ఆందోళకు దిగారు సంగారెడ్డి జ
Read Moreమంత్రి హత్యకు కుట్ర కేసు నిందితుల రిమాండ్ పొడగింపు
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో నిందితుల రిమాండ్ను మేడ్చల్ మున్సిఫ్ కోర్టు పొడగించింది. నిందితులకు మరో 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర
Read Moreగౌరవం ఇవ్వని చోట ఉండలేను
తనకు గౌరవం ఇవ్వని చోట ఉండలేనని కాంగ్రెస్పై ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరి కిందపడితే
Read Moreతెలంగాణ సీఎస్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసంతృప్తి
తెలంగాణ చీఫ్ సెక్రటరీ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ కంకరమిషన్ల పై సరైన చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ఉల్లంఘన
Read Moreసీఎల్పీలో సోనియా నాయకత్వాన్ని బలపరిచాం
దేశానికి గాంధీ కుటుంబమే శ్రీరామరక్ష సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మాణం హైదరాబాద్: రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలన
Read Moreకొడుకును సీఎం చేసి ఢిల్లీ పోవాలని కేసీఆర్ ప్లాన్
సీఎం కేసీఆర్ వ్యవహారశైలిపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఎన్నికలప్పుడు హామీలివ్వడం ఆ తర్వాత మర్చిపోవడం ము
Read Moreతెలంగాణ చరిత్ర ప్రతిబించేలా ఐ ల్యాండ్స్ ఏర్పాటు
కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రి గంగుల కమలాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్లో మానేరు రివర్ ఫ్రంట్ కు శంకు స
Read Moreపార్టీ నేతల తీరుపై రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి... సీఎల్పీ సమావేశానికి డుమ్మా
హైదరాబాద్: ఇవాళ జరిగిన CLP సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. అయితే ఈ సమావేశానికి జగ్గారెడ్డి సహా మిగిలిన నేత
Read Moreపదో తరగతి పరీక్ష తేదీల్లో మార్పులు
పదో తరగతి పరీక్ష తేదీల్లో మార్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మే 23 నుండి జూన్ 1 వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనుంది. ఇంటర
Read Moreఇంటర్ విద్యార్థులకు అలర్ట్
జేఈఈ ఎంట్రన్స్ కారణంగా ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసిన ఇంటర్ బోర్డు.. కొత్త తేదీలను ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం.. ఇంటర్ పరీక్షలను మే 6 న
Read Moreఫిలిప్పీన్స్లో పెద్దపల్లి విద్యార్థిని అనుమానాస్పద మృతి
పెద్దపల్లి జిల్లాలోని యైటింక్లయిన్ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట
Read Moreవైద్యారోగ్య శాఖలో 20 వేల ఖాళీలు భర్తీ చేయబోతున్నాం
కరోనా ప్రభావం తగ్గింది కానీ కరోనా అంతంకాలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. నేషనల్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో 12
Read Moreసమతామూర్తి పేరుతో చిన్న జీయర్ స్వామి వ్యాపారం
తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద.. చిన్న జీయర్ స్వామి అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం
Read More












