తెలంగాణం
ఘనంగా హోలీ వేడుకలు: ఫొటో గ్యాలరీ
హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా చేసుకుంటున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా రంగులతో ముద్దవుతున్నారు. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లకు పైగా పండుగలకు దూర
Read Moreమాకు ఎవరితో గ్యాప్ లేదు..పెట్టుకుంటే ఏం చేయలేం
మహిళలను కించపరిచే విధంగా మాట్లాడం తమ పద్ధతి కాదన్నారు ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి. గ్రామదేవతలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయన వివరణ ఇ
Read Moreకేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కొడుకు మంత్రి కేటీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బహిరంగ సభల్లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆగ్
Read Moreమహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గత పోరు
మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే బీరం హర్షవర
Read Moreహోలీ వేడుకల్లో మందుపోసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు నిర్వహించారు. మద్యం బాటిళ్లతో ఎమ్మెల్యే శంకర్ నాయక్ స
Read Moreచినజీయర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలె
యాదాద్రి ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుంచి చినజీయర్ స్వామిని తొలగించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సమ్మక్క, సారలమ్మలను అవమానపర
Read Moreమోదుగు అందాలు.. చూడటానికి వేయి కళ్లు చాలవు
వేసవి కాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో మోదుగ పూలు విరివిగా పూస్తాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అడవులు మోదుగు పూలతో కొత్త అందాలు సంతరించుకుంటాయి. ఈ స
Read Moreయాదాద్రి జిల్లాలో కొనసాగుతోన్న షర్మిల పాదయాత్ర
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుని ముందుకు సాగుతున
Read Moreఖమ్మం టీఆర్ఎస్లో భగ్గుమంటున్న గొడవలు
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. టీఆర్ఎస్ పాత నేతలకు.. ఈ మధ్యే పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలకు మధ్య వర్గ పోరు మొ
Read Moreఇగ తహసీల్దార్లు తిరిగినట్టే.. గొర్లు కొన్నట్టే..!
మండల పర్చేజింగ్ కమిటీలో తహసీల్దార్, ఎంపీడీవో రైతులతోపాటు ఆఫీసర్లూ పోవాల్నట ఇప్పటికే పుట్టెడు పనులతో బిజీగా ఆఫీసర్లు పక్కరాష్ట్రాల్లో వారాలకొద్ద
Read Moreవనపర్తిలో జేఎన్టీయూ క్యాంపస్
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు 45 ఎకరాల్లో స్థలాన్ని పరిశీలించామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చ
Read Moreసిమ్ కొనివ్వలేదని ఆత్మహత్య
గుండాల, వెలుగు : తల్లిదండ్రులు తనకు సెల్ఫోన్ సిమ్ కొనివ్వలేదని ఓ కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల
Read Moreపెట్రోలింగ్కు వెళ్లిన ఎక్సైజ్ ఎస్సై పై దాడి
మద్యం తాగుతున్న వారిని మందలించడంతో అటాక్ భీమ్ గల్, వెలుగు: నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో పెట్రోలింగ్ కు వెళ్లిన ఎక్సైజ్
Read More












