తెలంగాణం
యాదాద్రిలో సీపీ మహేశ్ భగవత్ రివ్యూ సమావేశం
యాదాద్రి: ఈ నెల 21 నుంచి 28 వరకు యాదాద్రి ఉద్ఘాటన మహోత్సవాలు జరగనున్నాయి. 28న జరిగే మహాకుంభ సంప్రోక్షణకు సీఎం కేసీఆర్ హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో
Read Moreభగ్గుమంటున్న భానుడు
హైదరాబాద్: తెలంగాణలో ఈ మూడ్రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Read Moreరాజ్యాంగ పరిరక్షణ కోసం యద్ధ భేరి నిర్వహిస్తం
నాగర్ కర్నూల్: కేసీఆర్ అహంకారానికి అధికారం తొడైందని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రాజ్యాంగ
Read Moreఅమెరికా పర్యటనకు ఐటీ మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఐటీ మంత్రి కేటీఆర్ పది రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన అమెరికా
Read Moreపేదల కష్టాలను తెలుసుకోవడానికే సర్వోదయ సంకల్ప పాదయాత్ర
గజ్వేల్: దళితులు, గిరిజనులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి మీనాక్షి నటరాజన్ సర్వోదయ సంకల్ప పాదయాత్రను మొదలుపెట్టారని టీపీసీసీ చీఫ్ రేవ
Read Moreహోలీ పండుగ నాడు పిడిగుద్దుల ఆట
రక్తాలు వచ్చేలా కొట్టుకున్న గ్రామస్తులు వందేండ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయం బోధన్, వెలుగు: వందేళ్ల నుంచి వస్తున్న ఆ
Read Moreరామయ్య పెండ్లి కొడుకాయెనే..!
వైభవంగా తలంబ్రాలు కలిపే కార్యక్రమం భద్రాచలం, వెలుగు: హోలీ సందర్భంగా తలంబ్రాలు కలిపే వేడుకతో శ్రీసీతారాముల పెండ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల
Read Moreపల్లెటూరు పిల్లలే ఆటల్లో అదరగొడుతున్నరు
రాష్ట్ర జిమ్నాస్టిక్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రఘునందన్ రావు వికారాబాద్, వెలుగు: పల్లెటూరు పిల్లలే అన్ని క్రీడల్లో రాణిస్తున్నారని రాష్ట్ర
Read Moreనిజామాబాద్లో వాట్సప్ గొడవ
వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలో వాట్సాప్ చర్చ గొడవలకు దారితీసింది. బాన్సువాడకు కేంద్రమంత్రి అమిత్
Read Moreతమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన్రని బీజేపీ కార్యకర్తలపై దాడి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఘటన ఇద్దరు బీజేపీ లీడర్లకు గాయాలు రాజన్న సిరిసిల్ల, వెలుగు: సోషల్ మీడియా పోస్టులు రెండు పార్టీ
Read Moreయాదాద్రి ప్రారంభానికి సీఎం వస్తరు
చినజీయర్ గురించి తెలియదు: ఈవో గీతారెడ్డి ప్రత్యేకంగా ఎవరికీ ఆహ్వానాలు పంపలే 28 నుంచి ఆలయంలోకి మీడియాకు అనుమతి ఉండదని వెల్లడి యాదగ
Read Moreమద్యం, భూములు అమ్మితేనే ప్రభుత్వం నడుస్తుంది
వైఎస్సార్ టీపీ పోరాటంతోనే రాష్ట్రంలో 80వేల ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందన్నారు.. ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. మద్యం, భూములు అమ్మితేనే తెలంగాణ ప్
Read Moreఏపీలో గ్రూప్స్ పోస్టుల భర్తీకి జగన్ ఆమోదం
గ్రూప్స్ పోస్టుల భర్తీకి APలో గ్రీన్ సిగ్నల్ లభించింది. జాబ్ క్యాలండర్ పోస్టులకంటే అదనంగా భర్తీకి అనుమతి ఇచ్చారు సీఎం జగన్. దీంతో గ్రూప్ 1, గ్రూప్ 2 ప
Read More












