తెలంగాణం

ముందు మావోళ్లకే దళితబంధు అంటున్న లీడర్లు

హైదరాబాద్: దళితబంధు స్కీమ్ లో మొదట తమ కార్యకర్తలకే ప్రయారిటీ ఇస్తామంటున్నారు ఎమ్మెల్యే అబ్రహం. అందరికీ ఇస్తామంటూనే పార్టీకి పనిచేశారు కాబట్టి కొందరు క

Read More

ఆసిఫాబాద్ ప్రజలకు మెరుగైన వైద్యం : హరీష్ రావు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు గాంధీ, ఉస్మానియా స్థాయి  వైద్యం అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆసిఫాబాద్లో 300 పడకల

Read More

భర్త సమాధి వద్ద పెళ్లి రోజు

భర్త కానరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసినా ఆయనపై ఉన్న ప్రేమను గుండెల్లో పదిలంలా దాచుకుంది. ఎంత ప్రయత్నించినా భర్త జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేకపో

Read More

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్ కో అధికారి

కామారెడ్డి జిల్లా: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు ట్రాన్స్ కో డీఈ. కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు

Read More

ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ విద్య

మన ఊరు-మన బడి కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించనున్నట్లు  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇవా

Read More

ఏప్రిల్‌ 25న యాదాద్రిలో శివాలయం పునఃప్రారంభం

భువనగిరి జిల్లాలోని శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఏప్రిల్‌ 25న తిరి

Read More

సొంతపార్టీ జడ్పి చైర్మన్ ను నిలదీసిన కార్యకర్త

ఖమ్మం జిల్లా: ప్రభుత్వ పథకాలు సకాలంలో గ్రామస్థులకు అందండంలేదని ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మైన్ (టీఆర్ఎస్)ను నిలదీశాడు అదే పార్టీకి చెందిన కార్యకర్త. వైకుం

Read More

రాష్ట్రంలో గవర్నర్ కు విలువ లేకుండా చేశారు

రాష్ట్రంలో గవర్నర్ కు విలువ లేకుండా చేశారు యాక్షన్ ప్లాన్ తో కేసీఆర్ సానుభూతి పొందాలని చూస్తుండు మంత్రి జగదీష్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జిల

Read More

కోర్టు ముందే న్యాయవాదిపై దాడి.. లాయర్ల ఆందోళన

కోర్టు ముందే లాయర్ పై దాడి కేసు ఫైల్ చేయడానికి వస్తుండగా లాయర్ దాడి నాగర్ కర్నూల్ జిల్లా : కోర్టు సమీపంలోనే లాయర్ పై దాడి చేసిన సంఘటన శుక్రవ

Read More

కేసీఆర్.. బంగారు భారత్ అంటే ఇదేనా?

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు విమర్శలకు దిగారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నించ

Read More

కేంద్రం వెంటనే సీసీఐని పునరుద్ధరించాలి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఐ సాధన కమిటీ కోసం చేస్తున్న స్థానికులు చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని మంత్రి హరీష్ రావు సందర్శించారు.  సీసీఐ ప

Read More

ఈ నెల 14 నుంచి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదాద్రి ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 14వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ

Read More

ఒక్కరోజే 15 లక్షల చలాన్లు క్లియర్

పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం ట్రాఫిక్ విభాగం కల్పించిన ఆఫర్‎కు వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బైక్‎లు, ఆటోలకు 75శాతం రాయితీ; కా

Read More