తెలంగాణం
ముందు మావోళ్లకే దళితబంధు అంటున్న లీడర్లు
హైదరాబాద్: దళితబంధు స్కీమ్ లో మొదట తమ కార్యకర్తలకే ప్రయారిటీ ఇస్తామంటున్నారు ఎమ్మెల్యే అబ్రహం. అందరికీ ఇస్తామంటూనే పార్టీకి పనిచేశారు కాబట్టి కొందరు క
Read Moreఆసిఫాబాద్ ప్రజలకు మెరుగైన వైద్యం : హరీష్ రావు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు గాంధీ, ఉస్మానియా స్థాయి వైద్యం అందిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆసిఫాబాద్లో 300 పడకల
Read Moreభర్త సమాధి వద్ద పెళ్లి రోజు
భర్త కానరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసినా ఆయనపై ఉన్న ప్రేమను గుండెల్లో పదిలంలా దాచుకుంది. ఎంత ప్రయత్నించినా భర్త జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేకపో
Read Moreఏసీబీకి చిక్కిన ట్రాన్స్ కో అధికారి
కామారెడ్డి జిల్లా: లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు ట్రాన్స్ కో డీఈ. కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు
Read Moreప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ విద్య
మన ఊరు-మన బడి కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇవా
Read Moreఏప్రిల్ 25న యాదాద్రిలో శివాలయం పునఃప్రారంభం
భువనగిరి జిల్లాలోని శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఏప్రిల్ 25న తిరి
Read Moreసొంతపార్టీ జడ్పి చైర్మన్ ను నిలదీసిన కార్యకర్త
ఖమ్మం జిల్లా: ప్రభుత్వ పథకాలు సకాలంలో గ్రామస్థులకు అందండంలేదని ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మైన్ (టీఆర్ఎస్)ను నిలదీశాడు అదే పార్టీకి చెందిన కార్యకర్త. వైకుం
Read Moreరాష్ట్రంలో గవర్నర్ కు విలువ లేకుండా చేశారు
రాష్ట్రంలో గవర్నర్ కు విలువ లేకుండా చేశారు యాక్షన్ ప్లాన్ తో కేసీఆర్ సానుభూతి పొందాలని చూస్తుండు మంత్రి జగదీష్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జిల
Read Moreకోర్టు ముందే న్యాయవాదిపై దాడి.. లాయర్ల ఆందోళన
కోర్టు ముందే లాయర్ పై దాడి కేసు ఫైల్ చేయడానికి వస్తుండగా లాయర్ దాడి నాగర్ కర్నూల్ జిల్లా : కోర్టు సమీపంలోనే లాయర్ పై దాడి చేసిన సంఘటన శుక్రవ
Read Moreకేసీఆర్.. బంగారు భారత్ అంటే ఇదేనా?
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు విమర్శలకు దిగారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నించ
Read Moreకేంద్రం వెంటనే సీసీఐని పునరుద్ధరించాలి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఐ సాధన కమిటీ కోసం చేస్తున్న స్థానికులు చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని మంత్రి హరీష్ రావు సందర్శించారు. సీసీఐ ప
Read Moreఈ నెల 14 నుంచి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు యాదాద్రి ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 14వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ
Read Moreఒక్కరోజే 15 లక్షల చలాన్లు క్లియర్
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం ట్రాఫిక్ విభాగం కల్పించిన ఆఫర్కు వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బైక్లు, ఆటోలకు 75శాతం రాయితీ; కా
Read More












