తెలంగాణం
బీహార్ అధికారులే రాష్ట్రాన్ని శాసిస్తున్రు
సీఎం కేసీఆర్.. బీహార్ అధికారులను గుప్పిట్లో ఉంచుకుని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కీలక శాఖల్లో బీహారీ ఐఏఎస్ లు, ఐ
Read Moreపెట్టుబడులకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం
కొత్త రాష్ట్రంలో ఇంకా సమస్యలున్నాయన్నారు మంత్రి కేటీఆర్. సీఐఐ వార్షిక సదస్సులో మాట్లాడిన కేటీఆర్.. ఏడేళ్లలో అనేక రంగాల్లో అభివృద్ధి సాధించామన్నార
Read Moreమేడారం హుండీల లెక్కింపునకు 2 రోజుల విరామం
హనుమకొండ: మేడారం జాతర హుండీల లెక్కింపునకు బ్రేక్ పడింది. గత ఆరు రోజులుగా టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం జాతర హుండీలు లెక్కింపు జరుగుతున్న విషయం తెలిసింద
Read Moreకేంద్రం గవర్నర్ వ్యవస్థను పార్టీలాగే వాడుకుంటోంది
బడ్జెట్ సమావేశాలకు గవర్నర్కు ప్రాధాన్యతలేదనడం అవగాహన రాహిత్యం మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు
Read Moreఅర్థరాత్రి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తాళాలేసిన టీఆర్ఎస్ నేతలు
పెద్దపల్లి జిల్లా మంథనిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కొన్నింటికి టీఆర్ఎస్ నేతలు రాత్రి గుట్టుచప్పుడు కాకుండా తాళాలు వేసుకున్నారు. దీంతో ప
Read Moreపెండింగ్ చలాన్ల పేమెంట్ వెబ్ సైట్ కు హెవీ ట్రాఫిక్
ట్రాఫిక్ పోటెత్తడంతో తరచూ సర్వర్ డౌన్ హైదరాబాద్: వాహనాల పెండింగ్ చలాన్ల చెల్లింపునకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ-లో
Read Moreకడియం శ్రీహరిపై మందకృష్ణ మాదిగ ఫైర్
ధర్మసాగర్, వెలుగు: కూతురికి టిక్కెట్ కోసమే కడియం శ్రీహరి కేసీఆర్ మాటలను సమర్థిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మ
Read Moreసింగరేణిలో బొగ్గు ఉత్పత్తి.. 5.86 కోట్ల టన్నులు
హైదరాబాద్, వెలుగు: సింగరేణిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2021–22) అన్ని అంశాల్లోనూ వృద్ధి సాధించినట్లు సీఎండీ శ్రీధర్ వెల్లడించారు.
Read Moreవర్సిటీల కొత్త హద్దులు మారుస్తలే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర యూనివర్సిటీల హద్దుల మార్పులపై సర్కారు నాన్చుతోంది. రెండేండ్ల కిందనే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు ప్రభుత్వానికి
Read Moreగంజాయి తరలించేందుకు లారీలో స్పెషల్ క్యాబిన్
సరుకు తరలించేందుకు లారీలో స్పెషల్ క్యాబిన్ రూ. కోటి విలువైన 400 కిలోల గంజాయి, కారు సీజ్ ఏడుగురు అరెస్ట్ శంషాబాద్, వెలుగు: లారీలో స్పెషల్
Read Moreపరిశ్రమలు పెడతామని ఒప్పందం చేసుకుని.. పత్తా లేకుండా పోతున్నసంస్థలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఒప్పందం చేసుకున్న 2,629 సంస్థలు పత్తాలేవు. ఏడేళ్లలో చిన్నతరహా పరిశ్
Read Moreఢిల్లీలో కేసీఆర్ కు పంటి చికిత్స
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ మంగళవారం పంటి చికిత్స చేయించుకున్నారు. పదేండ్లుగా పర్సనల్ డెంటిస్ట్గా ఉన్న డాక్టర్ దగ్గరకు ఆ
Read Moreస్కూల్ వదిలి పారిపోయిన విద్యార్థిని
అశ్వారావుపేట, వెలుగు: ‘తోటి పిల్లల బ్యాగుల్లో బిస్కెట్లు నువ్వే తింటున్నావ్. అందరి బుక్స్ చింపుతున్నావ్’ అని ఓ ఎస్ఎస్సీ స్టూడెంట
Read More












