తెలంగాణం
మారనున్న ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్
హైదరాబాద్,వెలుగు: ఏప్రిల్లో జరిగే ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ మారనున్నది. ఒకే తేదీల్లో జేఈఈ మెయిన్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఉండడంతో తేదీలు మార్చనున్నారు. ఏ
Read Moreఅరటి తొక్కపై కాలేసి కండక్టర్ మృతి
జారిపడి కండక్టర్ మృతి మహబూబాబాద్ అర్బన్, వెలుగు: అరటి తొక్క మీద అడుగు వేయడంతో జారిపడి కండక్టర్ మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్
Read Moreజేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల.. ఎన్టీఏ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : జేఈఈ మెయిన్ షెడ్యూల్ను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ ఏడాది రెండు విడుతల్లో మాత్రమే జేఈఈ మెయిన్
Read Moreకొమురవెళ్లిలో పెద్దపట్నానికి ఏర్పాట్లు పూర్తి
మహాశివరాత్రి సందర్భంగా సిద్ధిపేట జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన కొమురవెళ్లిలో ఆలయ తోటబావి దగ్గర నిర్వహించే పెద్దపట్నానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికా
Read Moreఐనవోలు జాతరలో పోలీసుల అత్యుత్సాహం
వరంగల్ జిల్లా: ఐనవోలు జాతరలో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. భక్తులపై లాఠీఛార్జ్ చేశారు కానిస్టేబుళ్లు. మహాశివరాత్రి సందర్భంగా ఐనవోలు ఆలయంలో ఒగ్గ
Read Moreపింఛన్ ఇవ్వాలంటే లంచంగా నాటుకోడి ఇవ్వాల్సిందే!
పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతన్నం ఎవ్వరు పట్టించుకుంట లేరు లంచంగా నాటుకోడి పుంజు కూడా ఇచ్చిన ఇంటికి పెద్దదిక్కు పోయిండు ..ఎట్ల బతకాలె కన
Read Moreగవర్నర్ను పిలవకపోవడానికి కారణం ఏంటి ?
వేములవాడ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శివరాత్రి అనేది అనుకోకుండా వచ్చే పండగ క
Read Moreరాష్ట్ర వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాలు శివ నామ స్మరణతో మార్మోగిపోతున్నాయి. శైవ క్షేత్రాలన్ని భక్తు
Read Moreబండి సంజయ్ను పట్టించుకునే పరిస్థితి లేేదు
శివరాత్రి సందర్భంగా పిల్లలమర్రి శివాలయాల్లో సతీసమేతంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై ఆయన మాట్లా
Read Moreపడగ విప్పి నాట్యం చేసిన త్రాచుపాము
ఇవాళ మహా శివరాత్రి.. పరమ శివుడికి ఇష్టమైన రోజు. అయితే శివుడి మెడలో నాగుపాము ఉంటుంది. మనం ఏ శివాలయంలో చూసిన ఆ పరమేశ్వరుడు మనకు మెడలో పాముతోనే కనిపిస్తా
Read Moreరాష్ట్రాన్ని బీహార్ ముఠా ఆక్రమిస్తోంది
రాష్ట్రాన్ని బీహార్ ముఠా ఆక్రమిస్తోందని, ఇతర రాష్ట్రాల IAS,IPSకు తెలంగాణలో ప్రాధాన్యం ఇస్తున్నారని, స్థానికులకు అప్రాధాన్య పోస్టులు కట్టబెడుతున్
Read Moreకేసీఆర్ ఢిల్లీ టూర్ పై షర్మిల చురకలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత రాష్ట్ర ర
Read Moreసామాన్యుడికి బిల్లుల మోత తప్పదా?
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఛార్జీలు వచ్చే నెల నుంచి అమల్లోకి రావొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్స
Read More












