సామాన్యుడికి బిల్లుల మోత తప్పదా?

సామాన్యుడికి బిల్లుల మోత తప్పదా?

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఛార్జీలు వచ్చే నెల నుంచి అమల్లోకి రావొచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) ఛైర్మన్ రంగారావు స్పందించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని రంగారావు తెలిపారు. మార్చి 31లోపు విద్యుత్ సంస్కరణలపై ఈఆర్సీ తుదితీర్పు వెలువరిస్తుందని వెల్లడించారు. 

మరిన్ని వార్తల కోసం:

సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం

ఆకట్టుకుంటున్న శంకరుడి సైకత శిల్పం

నీళ్లు, బువ్వ లేకుండా 12 గంటలుగా క్యూలోనే ఉన్నం