తెలంగాణం

ములుగు రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతి శివైక్యం

తెలుగు ప్ర‌జ‌ల‌కు ఎంతో సుప‌రిచితులైన ప్ర‌ముఖ జ్యోత్యిష్య పండిత నిపుణులు, ముగులు రామ‌లింగేశ్వ‌ర సిద్ధాంతి శివైక్యం చ

Read More

వెంకయ్యనాయుడు త్వరగా కోలుకోవాలి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండోసారి కరోనా బారినపడడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. వెంకయ్యనాయుడు కరోనాకు గురికావడం విచ

Read More

రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 93,397మందికి కొవిడ్ టెస్టులుచేయగా.. 3,603 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. జీహెచ

Read More

కొండా వర్సెస్ చల్లా.. మాటల యుద్ధం

ఆ భాష పల్లెటూరోళ్లు కూడా వాడరు హనుమకొండ జిల్లా: మాజీ మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. పరస్

Read More

దేశంలో ప్రజా సేవకులు కనుమరుగయ్యారు

రంగారెడ్డి జిల్లా: దేశంలో ప్రజాసేవకులు కనుమరుగయ్యారన్నారు సీపీఎం నేతలు. మొదటి నుంచి ప్రజలకు ఎర్రజెండానే అండగా ఉంటుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంప

Read More

మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎంపీ అర్వింద్ సవాల్

నిజామాబాద్: ఇంటికో ఉద్యోగం హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంపీ అర్వింద్. ఉద్యోగాల విషయంలో చర్చకు రావాలని మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసిర

Read More

317GO సమస్యలను వెంటనే పరిష్కరించాలి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియా స్టార్ట్ చేయాలంటే ఫిబ్రవరిలోనే టీచర్ల నియామకాలు పూర్తి చేయాలి జగిత్యాల: జీవో 317 ద్వారా తలె

Read More

మేడారం జాతరకు పోటెత్తుతున్న భక్తులు

ములుగు జిల్లా: మేడారం సమ్మక- సారాలమ్మ జాతరకు భక్తులు ముందస్తుగా  పోటెత్తారు. కరోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతుండడంతో చాలా మంది భక్తులు ముందుగానే అమ

Read More

గుంపులుగా తిరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి

ఫంక్షన్ల మీద కూడా పోలీసులు ఫోకస్ పెట్టాలి కరోనా కట్టడి చర్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు  హనుమకొండ జిల్లా: ‘‘జనం గుంపులు

Read More

ఫిబ్రవరి మొదటివారంలోగా దళితబంధు లబ్దిదారుల ఎంపిక

మార్చి మొదటి వారంలో యూనిట్లు గ్రౌండింగ్ ఎమ్మెల్యేలు, అధికారులు త్వరితగతిన లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలి కేంద్ర ప్రభుత్వం దేశమంతా దళితబంధు చేపట

Read More

మోగిలిలో వైభవంగా ఉత్సవాలు

నిర్మల్ జిల్లా తానుర్ మనడలంలోని మోగిలి గ్రామంలో శ్రీ మహాలక్ష్మీ ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా ఉత్సవాలను నిర్వహి

Read More

ప్రతి 100లో 25 మందికి ఏదో ఒక లక్షణం

రాష్ట్రంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. మూడు రోజులుగా జరుగుతున్న ఫీవర్ సర్వేలో దీనిపై క్లారిటీ వస్తోంది. పల్లెల నుంచి పట్నం వరకు చాలా మందిలో కరోనా సింప్

Read More

విమలక్క తండ్రి మృతి

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బండ్రు నర్సింహులు కన్నుమూత యాదాద్రి, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బండ్రు నర్సింహులు(103) కన్నుమూశారు. కొ

Read More