తెలంగాణం

ఐదుగురు రైతుల ఆత్మహత్య

రాష్ట్రంలో ఒకే రోజు ఐదుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉమ్మడి వరంగల్​జిల్లా పరిధిలో మిర్చి పంట మిగిల్చిన నష్టం భరించలేక ఇద్దరు రైతులు, పంట పెట్టుబ

Read More

ఇంగ్లీష్ మీడియం.. సెవెన్త్ వరకే!

వచ్చే ఏడాది సర్కారు బడుల్లో స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేసే యోచన ప్రతియేడు ఒక్కో క్లాస్ పెంచుతూ పోయేలా ప్

Read More

సామంతరాజులా కేసీఆర్​ పాలన: రేవంత్​

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ పాలన సామంత రాజులా ఉందని పీసీసీ చీఫ్​, ఎంపీ రేవంత్​ రెడ్డి విమర్శించారు. ఉద్యమాలు చేసి తెచ్చుకున్న రాష్ట్ర

Read More

కత్తులతో దాడి చేసినా పోలీసుల నో యాక్షన్​

ఎంపీ కాన్వాయ్​పై కత్తులతో దాడి చేసినా పోలీసుల నో యాక్షన్​ నిందితుల ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చినా పట్టించుకోలే పసుపు రైతులపై నెపం పెట్టి ట

Read More

‘మనఊరు–మనబడి’ స్కీమ్ పై అయోమయం

మన ఊరు మన బడి’పై గైడ్​లైన్సే రాలే 2 నెలల్లో మూడున్నర వేల కోట్లు ఖర్చు ఎట్ల? అవసరమైన ఫండ్స్ సేకరణపైనా క్లారిటీ లేదు  స్కీమ్ అమ

Read More

నాపై కొందరు తప్పుడు ప్రచారం చేయిస్తున్నరు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎన్నికల అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ ను టాంపరింగ్ చేశాన

Read More

నిధుల కోసం కేంద్రానికి వరుసపెట్టి ప్రభుత్వం లేఖలు

  కేంద్రానికి వరుసపెట్టి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు ఐటీఐఆర్‌ సహా పెండింగ్‌ ప్రాజెక్టులు  చేపట్టాలని నిర్మలా సీతారామన్​,&nbs

Read More

భారీగా గంజాయి స్వాధీనం

సంగారెడ్డి జిల్లా - గుండా తరలిస్తున్న గంజాయిని భారీ మొత్తంలో పోలీసులు పట్టుకున్నారు. కోహీర్ మండలంలోని పీచేర్యాగడిలో భారీగా ఎండు గంజాయిని స్వాధీనం చేసు

Read More

ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తా

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌‌ను ఆదివాసీ

Read More

ఎంపీ అర‌వింద్ కు ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి స‌వాల్

ఎంపీ అర‌వింద్ కు ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి స‌వాల్ రైతులకు అరవింద్  ఓ లెక్కా నిజామాబాద్: ఎంపీ ధర్మపురి అరవింద్ కు స‌వా

Read More

రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంట్లలో 88,867 టెస్టులు నిర్వహించగా.. 3,801 మందికి పాజిటివ్ గా తేలింది. జీహెచ్ఎంసీ

Read More

డ్రగ్స్ అనే మాటే విన‌ప‌డొద్దు

హైదరాబాద్ : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల( డ్రగ్స్ ) వాడకం అనేమాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగ

Read More

కరీంనగర్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి

తెలంగాణలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. 100 శాతం రెండో డోస్ కరోనా వ్యాక్సినేషన్ పూర్తిచేసిన జిల్లాగా కరీంనగర్ నిలిచింది. దీంత

Read More