తెలంగాణం
యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు
కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ పలు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనమని చెప్పినందున.. ఈ యాసంగిలో ధాన్యం కొను
Read Moreటీఆర్ఎస్ ప్రభుత్వంలో హమాలీలుగా నిరుద్యోగ విద్యార్థులు
డిగ్రీలు, పీజీలు చదివి ఉద్యోగాలు రాక యువత హమాలీ పనికి పోతున్నారని బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.వరంగల్ జిల్లా ఏనుమామ
Read Moreకాళేశ్వరం కోసం 4 రెట్లు ఎక్కువ ఖర్చు చేశారు
ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేనటువంటి విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసం అవసరానికన్నా ఎ
Read Moreఆర్మూర్ లో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన ఎంపీ అర్వింద్
నిజామాబాద్ లోని ఆర్ముర్ లో ఎంపీ అర్వింద్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. నందిపేట్ పర్యటనకు వెళ్లిన ఎంపీ అర్వింద్ ను గొడవలు జరిగే అవ
Read Moreకేసీఆర్.. నిరుద్యోగులు చస్తున్నా పట్టించుకోరా?
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు విమర్శలకు దిగారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దన్నారు.
Read Moreరాష్ట్రంలో నైట్ కర్ఫ్యూపై ప్రభుత్వం క్లారిటీ
కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక తప్పుడు లెక్కలని పిటిషనర్ల న్యాయవాదుల అభ్యంతరం మాస్కులు ధరించడం లేదు.. సోషల్ డిస్టెన్స్ కనిపించడం ల
Read Moreనవీన్ ఆత్మహత్య నా గుండెను కలచి వేసింది
నవీన్ ఆత్మహత్య తన గుండెను కలచి వేసిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదనే బాధతో ఖమ్మంలో నిరుద్యోగి నవీన్ ఆత్మహ
Read Moreకెమికల్ చాయ్ లు డేంజర్
గ్రీన్ టీ, బ్లాక్ టీ, కోవిడ్ టీ, డాక్టర్ టీ, కరోనా టీ, లెమన్ టీ, హానీ టీ, వామ్ వాటర్ విత్ హానీ టీ, జాస్మిన్ టీ, రోస్ టీ, బాదాం టీ, జింజర్ టీ..... ఇలాం
Read More317జీవో ఎఫెక్ట్: మరో ఉపాధ్యాయుడు బలి
వరంగల్ జిల్లాలో మరో ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉప్పల రమేష్ అనే టీచర్ వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో టీచర్ గా చేస్తున్నారు. బదిలీల్లో భాగంగా ము
Read More18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు వినియోగించుకోవాలి
18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫిసర్ శశాంక్ గోయల్. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఇచ్చిందన్నారు. న
Read Moreతెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిజెపి నియోజకవర్గ స్థాయి సమావేశాని
Read Moreవిశ్లేషణ: రైతు మెడపై విపత్తుల కత్తి
ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతు మెడపై విపత్తుల కత్తి ఎప్పుడూ వేలాడుతూనే ఉంటోంది. ఏటా వ్యవసాయ రంగంపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం పెరిగిపోతూనే ఉంది. మ
Read Moreరాష్ట్రంలో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గడిచిన రెండు, మూడు రోజుల క్రితం వరకు 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కా
Read More












