కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థల తీరును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్స్ సమావేశయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్,డీఎంకే, సీపీఎం,సీపీఐ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ పార్టీలు హాజరయ్యాయి. ఈ మీటింగ్ కు తృణముల్, ఎస్పీ, ఆప్ పార్టీలు హాజరు కాలేదు. మరోవైపు గత కొన్ని రోజులుగా కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ కూడా విపక్షపార్టీల ఫ్లోర్ లీడర్స్ సమావేశంలో పాల్గొంది. పార్టీ తరపున కే.కేశవరావు మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థల అధికారాలను దుర్వినియోగం చేస్తున్నదని విపక్షాలు మండిపడ్డాయి. మోడీ సర్కార్ తన రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై దర్యాప్తు పేరుతో ప్రతీకారాన్ని తీర్చుకుంటోందని విమర్శించాయి. అనేక రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించాయి. బిజెపి ప్రభుత్వ తీరును విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్స్ ఖండించారు. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమిష్టి పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.
పార్లమెంట్లో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్స్ సమావేశం
- దేశం
- July 21, 2022
లేటెస్ట్
- తెలంగాణ కేబీనేట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
- మీరే పెద్ద స్మగ్లర్లు.. అటవీ ఆఫీసర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
Most Read News
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!