ఢిల్లీ : నీట్ పీజీ ప్రవేశ పరీక్ష 2022ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల పరీక్షను జులై 9కి వాయిదా వేశారని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పేరిట ఓ నకిలీ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్రమత్తమైన ప్రభుత్వం .. అవన్నీ తప్పుడు వార్తలని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మే 21 న పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఎన్బీఈఎమ్ఎస్ తన అధికారిక వివరాలను https://natboard.edu.in వెబ్ సైట్ లో మాత్రమే ఉంచుతుందని తెలిపింది. వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. తప్పుడు వార్తలపై క్రాస్ వెరిఫై చేసుకోవాలని కోరింది.
నీట్ పీజీ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారమే
- దేశం
- May 8, 2022
లేటెస్ట్
- Amitab Bachchan: కల్కి సినిమా కోసం అమితాబ్ భారీ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!
- పాలమూరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి
- IPL 2024: రెండేళ్ల క్రితం నన్నెవరూ పట్టించుకోలేదు: సందీప్ శర్మ ఎమోషనల్
- ఏప్రిల్ 25న తెలంగాణకు అమిత్ షా
- Nayattu Telugu OTT : ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ చుండూరు పోలీస్ స్టేషన్ ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- పవన్ కళ్యాణ్ కు అన్ని కోట్ల అప్పులు ఉన్నాయా..
- King Nagarjuna: మరో క్రేజీ సినిమాలో నాగార్జున.. ఒకేసారి మామ అల్లుళ్లతో
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- నేను పిలిస్తే కాంగ్రెస్లోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు రెడీ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- నామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి మాలోతు కవిత
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- IPL 2024: చరిత్ర సృష్టించిన చాహల్.. ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఒక్కడు