రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన ఇద్దరు సభ్యుల బెంచ్ విచారించింది. ప్రభుత్వ లెక్కలు కోర్టును తప్పు దోవ పట్టించేలా ఉన్నాయని చెప్పింది. పది శాతం కంటే తక్కువగా టెస్టులు చేస్తున్నారని, అది ఆమోదయోగ్యం కాదని చెప్పింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలపై ఆంక్షలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ ను 24 గంటలు ఎందుకు కొనసాగించలేకపోతున్నారని అడిగింది. కరోనా పరిస్థితులపై వెంటనే స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బార్లు, పబ్ లు, థియేటర్లపై ఆంక్షలేవి.?
- తెలంగాణం
- April 6, 2021
లేటెస్ట్
- హరీశ్.. అప్పుడెందుకు రాజీనామా చెయ్యలే : రాజగోపాల్రెడ్డి
- మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్
- ఖమ్మంలో రెబల్స్ గుబులు
- పరదా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
- రాయ్బరేలీ నుంచి పోటీకి వరుణ్ గాంధీ నో
- హైదరాబాద్లో38 మందినామినేషన్లు ఆమోదం
- ఆ ఒక్కటీ అడక్కు మూవీ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్
- పాలమూరుకు స్పెషల్ స్టేటస్ తేలేదంటున్నరు, నేనేమన్నా కేంద్ర మంత్రినా: డీకే అరుణ
- సీఎం ఛోటే భాయ్.. పీఎం బడే భాయ్ : కేసీఆర్
- రుణమాఫీ చేసి తీరుతం : మంత్రి పొన్నం
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు