నమ్మించి.. అన్నను చంపిన తమ్ముడు

నమ్మించి.. అన్నను చంపిన  తమ్ముడు

రంగారెడ్డి జిల్లా:  శంషాబాద్ మండలంలో  దారుణం జరిగింది.  కుటుంబ కలహాలతో  అన్నను చంపాడు  ఓ తమ్ముడు . ఆరెంజ్ కంపెనీకి  చెందిన కార్గో వాహనంలో  మేడ్చల్ నుండి  చెన్నైకి అన్నదమ్ములు  ఇద్దరు  ప్రయాణిస్తున్నారు.  దీంతో  పాత గొడవలను  మనస్సులో పెట్టుకున్న తమ్ముడు..  డ్రైవింగ్ సీటులో  ఉన్న అన్నను   కత్తితో  పొడిచి చంపాడు.  పరారీలో ఉన్న నిందితుడి  కోసం  గాలిస్తున్నారు పోలీసులు.