సాలూర లిఫ్ట్​ను ప్రారంభించిన రైతులు

సాలూర లిఫ్ట్​ను ప్రారంభించిన రైతులు

బోధన్​,వెలుగు :  సాలూర మండలంలోని మంజీర నదిపై ఉన్నా ఎత్తిపోతల పథకాన్ని నిర్వహణ కమిటి సభ్యులు, రైతులు లిప్ట్​ ప్రారంభించారు. ఈసందర్భంగా లిప్ట్​ నిర్వహణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. లిప్ట్​ వద్ద ట్రాన్స్​ఫార్మర్​ కాలిపోవడంతో స్థానిక ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డికి చెప్పామని

ఆయన చొరవ తీసుకోవడంతో రిపేర్లు చేయించి, లిప్ట్​ ప్రారంభించినట్లు తెలిపారు. లిప్ట్​ కోసం సహకరించిన ఎమ్మెల్యే సుదర్శన్​ రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.