ధాన్యం కొనుగోలుపై కేంద్రం తీరును నిరసిస్తూ కరీంనగర్ లో టీఆర్ఎస్ వినూత్నంగా నిరసన చేపట్టింది. టీఆర్ఎస్ కార్యకర్తలు దున్నపోతును పట్టుకుని రోడ్డుపై ఆందోళన చేశారు. ఈ క్రమంలో దున్నపోతుపై నీళ్లు చల్లుతుండగా...దాని మెడలో టీఆర్ఎస్ కండువా వేశాడు ఓ కార్యకర్త.అక్కడే ఉన్న మంత్రి గుంగుల కమలాకర్ అతనిని వారిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని వార్తల కోసం
గోటబయ రాజీనామా ప్రసక్తే లేదు
కాలినడకన రామయ్య పెండ్లికి