ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్థాక్రె భార్య రష్మీ థాక్రె కరోనా చికిత్స కోసం హాస్పిటల్లో చేరారు. మార్చి 23న ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్పటినుంచి రష్మి హోం క్వారంటైన్లో ఉన్నారు. ఒంట్లో నీరసంగా ఉండడంతో మంగళవారం రాత్రి ఆమె హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. రెగ్యులర్ చెకప్, బెటర్ ట్రీట్మెంట్ కోసం రష్మి హాస్పిటల్లో చేరారని తెలుస్తోంది. సీఎం ఉద్దవ్ థాక్రె, రష్మీ థాక్రె మార్చి 11వ తేదీన జేజే హాస్పిటల్లో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. ఉద్దవ్ కొడుకు ఆదిత్య థాక్రెకు మార్చి 20న కరోనా పాజిటివ్ వచ్చింది. శివసేన పత్రిక సామ్నాకు రష్మీ థాక్రె ఎడిటర్గా ఉన్నారు.
కరోనాతో హాస్పిటల్లో చేరిన సీఎం భార్య
- దేశం
- April 1, 2021
లేటెస్ట్
- RCB vs KKR: కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే..?
- పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభం... షెడ్యూల్ ఇదే
- Mad Sequel: మ్యాడ్ సీక్వల్ టైటిల్ రివీల్..షూటింగ్ ఎప్పుడో చెప్పిన డైరెక్టర్!
- భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
- రైతు బంధుపై చర్చకు సిద్ధం:భట్టి విక్రమార్క
- ఎమ్మెల్యే సంజయ్ తండ్రి మృతి పట్ల కేసీఆర్ సంతాపం
- RCB vs KKR: ఇంత మతి మరుపా..కన్ఫ్యూజన్లో టీంను మర్చిపోయిన అయ్యర్
- ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
- కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?
- కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?