థామ్సన్​ నుంచి కొత్త ఎయిర్​కూలర్లు

థామ్సన్​ నుంచి కొత్త ఎయిర్​కూలర్లు

హైదరాబాద్, వెలుగు:  థామ్సన్‌ కొత్త సిరీస్​ ఎయిర్ కూలర్లను లాంచ్ చేసింది.   మనదేశంలో థామ్సన్  బ్రాండ్ లైసెన్సీ ఎస్​పీపీఎల్ నోయిడాలోని కొత్త యూనిట్ కోసం రూ. 75 కోట్లు పెట్టుబడి పెట్టింది.

థామ్సన్​కు ప్రస్తుతం ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ మార్కెట్​ ఎయిర్ కూలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో 10 శాతం మార్కెట్ వాటా ఉంది. కొత్త కూల్ ప్రో అండ్​ హెవీ డ్యూటీ సిరీస్ ఎయిర్ కూలర్ల అమ్మకాలు ఈ నెల 23 నుంచి మొదలవుతాయి.