రంగారెడ్డి జిల్లా షాద్ ఫరూక్ నగర్ మండలంలోని సోలిపూర్ శివారులో ఓ వెంచర్ నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మ-ృతి చెందిన ఈ ముగ్గురి పిల్లల వయసు పది సంవత్సరాల వరకు ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆడుకుంటూ వెళ్లి నీటి గుంటలో పడ్డట్టు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ ముగ్గురు చిన్నారులు అక్షిత్ గౌడ్ , ఫరీద్, ఫరీన్ గా పోలీసులు గుర్తించారు. చేపలను పట్టాలని, వాటిని చూడాలని సరదా పడుతూ నీటిలోకి దిగారని మరికొందరు చెబుతున్నారు. అనంతంరం నీటిలో మునిగి, ఊపిరాడక చనిపోయినట్లు గ్రామస్తులు అంటున్నారు. ఈ ముగ్గురు చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చనిపోయిన వారందరూ10 సంవత్సరాల లోపు చిన్నారులే ఉండడం అందర్నీ కలచి వేస్తోంది.
సోలీపూర్ గ్రామాన్ని ముంచెత్తిన విషాదం
- క్రైమ్
- September 26, 2022
లేటెస్ట్
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
- DC vs LSG: పొరెల్, స్టబ్స్ హాఫ్ సెంచరీలు.. లక్నో ఎదుట భారీ టార్గెట్
- నటి కంగనా రనౌత్ ఆస్తులు ఎన్నంటే?
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- విద్యుత్శాఖ అలర్ట్
- బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే.. కారు, బండికి చార్జింగ్ స్టేషన్ ఉండాల్సిందే..