తమిళనాడులో సంక్రాంతి కానుక

తమిళనాడులో సంక్రాంతి కానుక

చెన్నై: పేదలకు పండగ కానుకగా సరుకులు అందిస్తోంది తమిళనాడు సర్కార్. ముఖ్యమంత్రి  స్టాలిన్ సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బియ్యం, బెల్లం, నెయ్యి, పిండితో పాటు మొత్తం 20 రకాలు వస్తువులు అందజేస్తున్నారు. రాష్ట్రంలోని 2 కోట్ల 15లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్లకు సంక్రాంతి కానుకగా సరుకులు పంపిణీ చేస్తున్నారు.