EVM లతోపాటు 50 శాతం VVPAT యంత్రాల స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈసీ కౌంటర్ అఫడివిట్పై పిటిషనర్ తరఫు న్యాయవాదులు సమయం అడగడంతో జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును 8వ తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సహా NDAవ్యతిరేక కూటమికి చెందిన 21 రాజకీయ పార్టీలు ఈ పిటిషన్ను దాఖలు చేశాయి. EVM ల ఓట్లకు VVPAT యంత్రాల స్లిప్పులు సరిపోల్చి చూడాల్సిందేనని ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో VVPATలను లెక్కిస్తేనే లెక్కింపు చాలా పారదర్శకంగా ఉంటుందంటూ వివిధ పార్టీల నేతలు పిటీషన్లో తెలిపారు.
VVPAT స్లిప్పులపై విచారణ ఈనెల 8కి వాయిదా
- దేశం
- April 1, 2019
లేటెస్ట్
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు
- హైదరాబాద్ పై ఔరంగజేబు కన్ను.. గోల్కండను ఆక్రమించిన తీరు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- ఆపరేషన్ చేసి కడుపులో కాటన్ వదిలేసిన డాక్టర్
- కాంగ్రెస్ గెలుపు ఖాయం : రఘువీర్ రెడ్డి
- సూర్యాపేట జిల్లాలో 74.61 శాతం పోలింగ్ : కలెక్టర్ వెంకట్ రావు
- విద్యుత్శాఖ అలర్ట్
- మావోయిస్టుల ఇలాకాలో ప్రశాంతంగా పోలింగ్
- పోలింగ్ తీరు పరిశీలించిన ఆఫీసర్లు
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!