కోదండరాంకు సన్మానం

కోదండరాంకు సన్మానం

కామారెడ్డిటౌన్​, వెలుగు  :  గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన  ప్రొపెసర్​ కోదండరాంను శనివారం హైదరాబాద్​లో  కామారెడ్డి జిల్లా  తెలంగాణ జన సమితి (టీజేఎస్​) ప్రతినిధులు సన్మానించారు.   ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం పట్ల  అభినందనలు తెలిపారు. స్టేట్​ సెక్రటరీ నిజ్జన రమేశ్​, జిల్లా ప్రెసిడెంట్​ కుంబాల లక్ష్మణ్​​,   ప్రతినిధులు  రజినీకాంత్​,  మధు, నవీన్​ తదితరులు పాల్గొన్నారు.