బీజేపీ మమ్మల్ని కించపరుస్తోంది..ఏడీజీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

బీజేపీ మమ్మల్ని కించపరుస్తోంది..ఏడీజీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు

బీజేపీ సోషల్ మీడియాలో తమను కించ పర్చుతుందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. తమను అభాసుపాలు చేసే విధంగా బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారని మండిపడ్డారు. అడిషనల్ డీజీని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.