ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు రీఓపెన్!

ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు రీఓపెన్!

స్కూల్స్ రీ ఓపెనింగ్‎పై రాష్ట్ర సర్కార్ ఇవాళ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. వైద్య శాఖ ఇచ్చిన రిపోర్టుపై విద్యాశాఖ అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా ప్రభుత్వం ఈ నెల 30 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థలను ఓపెన్ చేసుకోవచ్చని వైద్యశాఖ రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రైమరీ స్కూల్స్ మినహాయించి మిగతా విద్యా సంస్థలను ఫిబ్రవరి 1 నుంచి  ఓపెన్ చేసేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 8, 9, 10 తరగతులకు ఆన్‎లైన్‎లో క్లాసులు నిర్వహిస్తున్నారు.

For More News..

తల్లి బర్త్ డే సందర్భంగా చిరు భావోద్వేగ పోస్ట్

కొత్త డ్యాన్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తమన్నా