వరంగల్ లోక్ సభ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గా గెలిచినా ఆరూరి రమేష్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే గతంలో తనకు కేటాయించిన గన్ మెన్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు రమేష్. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆరూరి రమేష్ కు వన్ ప్లస్ వన్ భద్రత కేటాయించాలని తెలంగాణ డీజీపీ, వరంగల్ పోలీస్ కమిషనర్ కు హైకోర్టు ఆదేశించింది.
బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు హైకోర్టులో ఊరట
- హైదరాబాద్
- April 19, 2024
లేటెస్ట్
- వెలుగు సక్సెస్ : పర్యావరణ ఉద్యమాలు
- సీఎం రేవంత్రెడ్డిని కలిసిన ఇంద్రకరణ్రెడ్డి
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- రాయ్బరేలీ బరిలో రాహుల్ గాంధీ.. అమేథీ నుంచి ఏవరంటే ?
- రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : హరగోపాల్
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.50వేలు అందజేత
- సెమీస్లో మరో నలుగురు బాక్సర్లు
- రిజర్వేషన్లు గుంజుకుంటున్నది .. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం చేస్తున్నది : రాహుల్ గాంధీ
- హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం లేదు : అజిత్ అగార్కర్
- హమ్మయ్యా... ఎట్టకేలకు చిరుత చిక్కింది.
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం