తెలంగాణలో కాన్పు కోసం 200 కిలోమీటర్లు తిరిగి తల్లి, బిడ్డ కన్నుమూసిన ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. జోగులాంబ గద్వాల జిల్లా చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన న్యాయవాది కరణం కిషోర్ కుమార్ రాసిన లేఖతో రాష్ట్ర హైకోర్టు స్పందించింది. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసు మీద విచారణ చేపట్టింది. అతి చిన్న హెల్త్ రీజన్ కు 6 ఆసుపత్రులు తిప్పారని లేఖలో కిషోర్ ప్రస్తావించారు. లాక్ డౌన్ మార్గదర్శకాలను తప్పుగా అర్థం చేసుకోవడంతో తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోయారని ఆయన లేఖలో పేర్కొన్నారు. అత్యవసర చికిత్సలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కిషోర్ కోరారు. హైకోర్టు న్యాయవాది కిషోర్ కుమార్ రాసిన లేఖలోని అంశాలను సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీనిపై పూర్తి వివరాలు తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తల్లి, బిడ్డ కన్నుమూసిన ఘటనపై హైకోర్టు సీరియస్
- తెలంగాణం
- May 4, 2020
లేటెస్ట్
- PBKS vs RCB: పంజాబ్ను మట్టికరిపించిన బెంగళూరు.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
- కాంగ్రెస్ లో చేరిన అజ్మీరా ఆత్మారాం నాయక్
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు
- దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ రావాలె : తమిళిసై సౌందరరాజన్
- వచ్చి ఉద్యోగంలో చేరండి..ఉద్యోగులకు ఎయిర్ ఇండియా పిలుపు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్
- PBKS vs RCB: చితక్కొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. పంజాబ్ టార్గెట్ 242
- కూటమికి చెక్ చెప్పేలా జగన్ ప్లాన్.. ప్రచార షెడ్యూల్లో మార్పు..
- OMG : ఆ అడవి మొత్తం శవాలే.. గుట్టలుగా పడి ఉంటాయి.
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?