హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 పరీక్ష నిర్వహణపై సుప్రీంకోర్టులో వేసిన కేసును వెనక్కు తీసుకునేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా మూడు రోజుల క్రితం సుప్రీంకోర్టులో విత్డ్రా పిటిషన్ వేసింది. నిబంధనలు పాటించలేదన్న కారణంతో గ్రూప్1 పరీక్షను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. దానిని సవాల్ చేస్తూ నిరుడు అక్టోబర్ 21న టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో టీఎస్పీఎస్సీ, అప్పటి సర్కారు దాని గురించి పట్టించుకోకపోవడంతో ఇప్పటివరకు సుప్రీంకోర్టులో కేసు లిస్ట్ కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గతంలో ఇచ్చిన గ్రూప్ 1 పోస్టులకు అదనంగా 60 పోస్టులను పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. తాజాగా గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్ వేయాలా లేదా పాత నోటిఫికేషన్ రద్దు చేయాలా అన్న ఆలోచన నేపథ్యంలో సుప్రీంకోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
సుప్రీంలో గ్రూప్1 కేసు వాపస్కు .. టీఎస్పీఎస్సీ పిటిషన్
- హైదరాబాద్
- February 12, 2024
లేటెస్ట్
- స్ట్రీమ్ ఎంగేజ్: డాక్టర్ జానకి.. హత్య కేసు!
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- కాంగ్రెస్ అంటేనే కరప్షన్: ఎంపీ అర్వింద్
- బ్రెయిన్ భారం తగ్గించే మ్యాజిక్ టూల్.. జీటీడీ
- 2 లక్షల విలువైన మద్యం పట్టివేత
- పర్యావరణ ఫ్రెండ్లీగా మారిన..గ్రీన్ స్టే
- ట్రాన్స్ జెండర్లంతా ఓటు వేయాలి : విజయలక్ష్మి
- Health tips : పరగడుపున కాఫీ తాగితే శరీరంలో సహజంగా జరిగే మార్పులు!
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- Samantha: అది సాధించడం అంత ఈజీ కాదు.. ఫ్యాన్స్పై సమంత షాకింగ్ కామెంట్స్
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!