టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనం

టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి.... సర్వదర్శనం టోకెన్ లేని వారిని కూడా అనుమతిస్తుండటంతో.. పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు భక్తులు.  శ్రీవారి సర్వదర్శనానికి 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 88 వేల 748 మంది భక్తులు దర్శించుకున్నారు. 

మరిన్ని వార్తల కోసం

గ్రామీణ రైతులకు అందుబాటులోకి డ్రోన్లు

నాన్నను చూసి.. నల్లకోటు వేసుకున్నా