హైదరాబాద్, వెలుగు: కిచెన్ అప్లయన్సెస్ బ్రాండ్ టీటీవీ ప్రెస్టీజ్, దాని సరికొత్త మిక్సర్ గ్రైండర్, టీటీకే ప్రెస్టీజ్ గ్రేస్ 3 జార్ మిక్సర్ గ్రైండర్తోపాటు గ్రేస్ 4 జార్ మిక్సర్ గ్రైండర్ను లాంచ్చేసింది. ఈ రెండింట్లో 750 వాట్ల మోటార్ను అమర్చామని కంపెనీ తెలిపింది.
ఈ మిక్సర్ గ్రైండర్లు అధిక నాణ్యత గల స్టెయిన్లెస్-స్టీల్ జాడీలతో వస్తాయని, మెరుగైన సామర్థ్యం కోసం ఫ్లో బ్రేకర్లు ఉంటాయని తెలిపాయి. రెండు మోడల్స్కు పాలీప్రొఫైలిన్తో చేసిన అన్బ్రేకబుల్ మూతలు ఉంటాయి.