జవహర్నగర్, వెలుగు: మహిళను కాపాడబోయి ఇద్దరు చిన్నారులు క్వారీ గుంతలో పడి మృతిచెందారు. ఈ ఘటన జవహర్నగర్పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. అరుంధతి నగర్ లో నివసించే సర్జుల్యాదవ్కూతురు పుతుల్(10), కొడుకు రాహుల్(9), అతడి ఫ్రెండ్హేమంత్(12) శనివారం ఉదయం కాలనీ వెనక ఉన్న క్వారీ గుంతలో స్నానం చేయడానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా పుతుల్ పట్టుజారి క్వారీలో పడబోయింది. అక్కడే బట్టలు ఉతుకున్న స్వప్న అనే మహిళ చిన్నారిని బయటకు లాగి ఆమె లోపలికి పడింది. దాంతో రాహుల్, హేమంత్ఆమె చేయి పట్టుకుని బయటకు లాగి వారు క్వారీ గుంతలో పడిపోయారు. స్వప్న కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వారిని బయటకు తీశారు. అప్పటికే ఇద్దరూ చనిపోయారు.
ఒకరిని కాపాడబోయి ఇద్దరు చనిపోయిన్రు
- హైదరాబాద్
- March 22, 2020
లేటెస్ట్
- లక్సెట్టిపేటలో అంబలి పంపిణీ
- సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు : కలెక్టర్ బదావత్ సంతోష్
- రైతులపై సీఎంది కపట ప్రేమ
- సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం.. తడిసిన ధాన్యం
- సిద్దిపేట జిల్లాలో లారీ ఢీకొని వడ్ల ట్రాక్టర్ బోల్తా
- బ్రహ్మంగారి మఠంలో పుత్రకామేష్టి యాగం
- విద్యార్థుల కోసం లక్షల కాపీల కవితా సమాహారం
- అవసరమైతే..రెండో దశ పంపింగ్ కు సిద్ధం
- కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్..
- 9, 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలే
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ