జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. దాచిగాం ఫారెస్ట్ ఏరియాలోని నాగ్ బేరన్,మర్సార్ మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. హతమైన ఇద్దరు టెర్రరిస్టులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనేది ఇంకా తెలియలేదు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు కశ్మీర్ జోన్ పోలీసులు. ఉదయం టెర్రరిస్టులున్నారన్న సమాచారంతో స్థానిక పోలీసులతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది సైన్యం. ఇదే సమయంలో సైన్యంపైకి టెర్రరిస్టులు కాల్పులు జరపారు. దీటుగా స్పందించిన సైన్యం...ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారు.
కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- దేశం
- July 31, 2021
లేటెస్ట్
- IPL 2024: హైదరాబాద్ చేరుకున్న సన్ రైజర్స్ కెప్టెన్.. ఇదేం సెంటిమెంట్ రా బాబు
- సెలబ్రిటీ రిసార్ట్లో ఎయిర్ గన్ కాల్పుల కేసులో ట్విస్ట్
- త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ ఖాళీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
- Kanguva Sizzle Teaser: కంగువ టీజర్ బీభత్సం..సూర్య నట విశ్వరూపం చూసేయండి
- మార్చి 20 అమలకి ఏకాదశి ... ఆరోజు ఏ దేవుడిని పూజించాలంటే...
- *V6 DIGITAL 19.03.2024 EVENINGEDITION*
- మారిన వాతావరణం.. హైదరాబాద్ లో కమ్ముకున్న మేఘాలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగిస్తున్న ఉచ్చు!..గులాబీ లీడర్లలో గుబులు
- Fahadh Faasil: రాజమౌళి సమర్పణలో ఫహద్ ఫాజిల్..రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్
- IPL 2024: సిద్ధూ ఈజ్ బ్యాక్.. కామెంట్రీ బాక్స్ దద్దరిల్లాలి
Most Read News
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- నాలుగు నెలల మనవడికి తాతయ్య రూ.240 కోట్ల షేర్స్ గిఫ్ట్
- ఏపీలో 761 ఉద్యోగాలు.. మార్చి 19న ఇంటర్వ్యూలు...
- కీసర ఎమ్మార్వో ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్
- మురుగు వదిలించి..మూసీలోకి శుద్ధి జలాలు
- Healthy Food : నూనె లేకుండా బెండకాయ వేపుడు ఎలా చేయొచ్చంటే..!
- సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కవిత..
- విద్య, వైద్యం పేరుతో మల్లారెడ్డి కుటుంబం కోట్లు దోచుకుంటుంది: మైనంపల్లి రోహిత్