హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి దొడ్డి శంకర్(58) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈయన గత 10 సంవత్సరాలుగా చిట్ ఫండ్ వ్యాపారం చేస్తున్నారు. చిట్టి పాట పాడిన వ్యక్తులకు సకాలంలో డబ్బులు చెల్లించక పోవడంతో ఒత్తిడి పెరిగింది. చిట్టి పాడిన సభ్యులు డబ్బుకోసం ఒత్తిడి చేయడంతో.. ఇతర చిట్ సభ్యులు డబ్బులు చెల్లించిన వెంటనే చిట్టీ పాట డబ్బు చెల్లిస్తానని శంకర్ సర్దిచెప్పుకుంటూ వచ్చారు. అయితే ఒత్తిడి పెరగడంతో ఇంట్లోనే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. గమనించిన భార్య శంకర్ ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శంకర్ మృతి చెందారు. మృతుడు శంకర్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిట్టీ పాట డబ్బులు చెల్లించలేక..
- క్రైమ్
- June 21, 2022
లేటెస్ట్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- మిస్సింగ్ కేసు నమోదైన కాంగ్రెస్ లీడర్ డెడ్బాడీ లభ్యం
- Vada Pav Girl: వడా పావ్ గర్ల్ను అరెస్ట్ చేయలేదు..: ఢిల్లీ పోలీసులు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- షాకింగ్ : 86 ఏళ్ల భర్త.. 85 ఏళ్ల భార్యను చంపాడు.. కారణం తెలిస్తే
- బ్రేకింగ్: కిడ్నాప్ కేసులో పోలీసుల అదుపులోకి ఎమ్మెల్యే రేవణ్ణ
- డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను పడగొట్టాలని చూస్తుంది: సీఎం రేవంత్
Most Read News
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..