వచ్చే ఏడాది జనవరి నుంచి భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇండియా అదార్ పూనావాలా తెలిపారు. నేషనల్ మీడియా కథనం ప్రకారం.. జనవరి నుంచి ఇండియాలో వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు కేంద్రం అనుమతిచ్చిన వెంటనే ప్రత్యేకంగా డ్రైవ్ ను ప్రారంభిస్తామన్నారు. కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు జనవరి నుంచి ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించి అక్టోబర్ 2021 నాటికి దేశం మొత్తం ప్రజలకు వ్యాక్సిన్ ను అందిస్తామన్నారు. డిసెంబర్ నెల చివరి నాటికి అత్యవసర పరిస్థితుల కింద కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు కేంద్రం తమకు అనుమతి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశం మొత్తంలో 20శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తే సెప్టెంబర్ – అక్టోబర్ నాటికి సాధారణ జీవితం పొందగలుగుతామని అన్నారు.
జనవరి నుంచే వ్యాక్సిన్ పంపిణీ : పూనావాలా
- దేశం
- December 13, 2020
లేటెస్ట్
- War 2 Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. వార్ 2 ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే!
- బ్రెజిల్ లో విధ్వంసం సృష్టించిన వర్షాలు.. 56కు చేరిన మృతుల సంఖ్య
- సింగూర్ ప్రాజెక్ట్ను పర్యాటక కేంద్రంగా మారుస్తా : దామోదర రాజనర్సింహ
- ఇవాళ నిర్మల్ లో రాహుల్ గాంధీ బహిరంగ సభ
- ఇవాళ కాగజ్నగర్కు అమిత్ షా రాక
- వంశీకృష్ణకు మాల మహానాడు మద్దతు
- కేసీఆర్.. నీతులు మాట్లాడుతున్నాడు: బండిసంజయ్ ఫైర్
- ఓజోన్ హీలింగ్ అంటే ఏమిటి?
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- పారిస్ ఒప్పందం..1.5 సెల్సియస్ లిమిట్
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు