వెలుగు ఎక్స్‌క్లుసివ్

బీటెక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా.. మీకోసమే ఈ జాబ్

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్​ ఇండియా(ఎస్ఏఐ) జూనియర్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై

Read More

పదేండ్ల పాలనలో జర్నలిస్టుల దుస్థితి తెలియనిదా?

గతంలోలాగ కాకుండా.. కాంగ్రెస్‌‌ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు స్వేచ్ఛ లభించడమే కాక.. ఆ మాత్రమైనా బాగోగులు పట్టించుకునే వా

Read More

చేనేత శాలువాలను ప్రోత్సహించాలి.!

రాజకీయ నాయకులకు, అధికారులకు శాలువాలు కప్పే సంస్కృతి పెరిగింది.  పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు కూడా ఇందులో ఉన్నా, శాలువాలు చాలా వేగంగా విస్తరించాయి. &n

Read More

క్రాప్ లోన్ టార్గెట్ రూ.3,482 కోట్లు .. కామారెడ్డి జిల్లాలో 5,17,677 ఎకరాల్లో పంటల సాగు

ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 136 గతంలో టార్గెట్​కు 70 శాతం దాటని లోన్లు   కామారెడ్డి​, వెలుగు : వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయానిక

Read More

స్థానిక సంస్థల్లో బీసీలదే అధికారం

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మంత్రుల ప్రకటనలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రసార మాధ్యమాలలో జరుగుతున్న చర్చలు ఈ సందడిని ఉధృతం చేస్తున్నాయి.

Read More

జనగామ జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీకి సర్వర్ ప్రాబ్లమ్స్ .. ఫోన్లకు సమయానికి ఓటీపీలు రాక జాప్యం

అధికారుల నానాతంటాలు కేంద్ర పథకాలకు 11 అంకెల యూనిక్​ ఐడీ తప్పనిసరి ఉమ్మడి జిల్లాలో 50 శాతం కూడా దాటని ప్రక్రియ జనగామ, వెలుగు: ఫార్మర్ రిజిస

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి బిల్లులు వచ్చాయి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మంత్రి పొంగులేటితో లబ్ధిదారులు   ప్రొసీడింగ్స్, కొత్త బట్టలు అందజేత యాదాద్రి, సూర్యాపేట, యాదగిరిగుట్ట, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మ

Read More

భద్రాద్రికి వరద భయం .. పోలవరం బ్యాక్ వాటర్ ముంచెత్తే ప్రమాదం

గోదావరి తీరంలో ఎక్కడి సమస్యలు అక్కడే  వచ్చేది వరదల కాలం.. బెంబేలెత్తుతున్న జనం భద్రాచలం, వెలుగు: భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతం వరదల

Read More

ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడో .. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలో అప్రూవల్ కాని ఇందిరమ్మ కమిటీలు

కమిటీలు ఫైనల్ కాకపోవడంతో పూర్తికాని అర్హుల ఎంపిక  అర్హులకు తప్పని ఎదురుచూపులు కరీంనగర్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఓ వైపు ఇందిరమ్మ

Read More

బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీంపై అయోమయం .. మూడేళ్లుగా రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్

బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ యాజమాన్యాల ఆందోళన ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది స్టూడెంట్స్ కు లబ్ధి పాత స్టూడెంట్లను స్కూళ్లకు

Read More

మ్యాథ్స్ రావాలి.. మార్కులు పెరగాలి .. విద్యాశాఖపై కలెక్టర్ సీరియస్

పదిలో 29వ స్థానం రావడంపై కలెక్టర్ సీరియస్ వనపర్తి జిల్లాలో అధికంగా మ్యాథ్స్ లో ఫెయిల్ గవర్నమెంట్ హైస్కూళ్లలో బయటపడ్డ  సబ్జెక్ట్ టీచర్ల నిర

Read More

భోజనం రుచిగా, శుచిగా.. గురుకులాలు, కస్తూర్బాల వంట మనుషులు, పారిశుధ్య సిబ్బందికి ట్రైనింగ్

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని గురుకులాల్లో గతేడాది ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఎంతోమంది పిల్లలు అస్వస్థతకు గురై ఇబ్బంద

Read More

ప్రైవేట్ నుంచి సర్కారు వైపు ప్రభుత్వ స్కూళ్లలో .. పెద్ద సంఖ్యలో చేరిన విద్యార్థులు

మంచిర్యాలలో 5,804, ఆదిలాబాద్ 5,816 మంది, ఆసిఫాబాద్​లో 2,928, నిర్మల్​లో 2534  మంది జాయినింగ్​ ముగిసిన బడిబాటఈ నెలాఖరు వరకు అడ్మిషన్లు మ

Read More