వెలుగు ఎక్స్‌క్లుసివ్

మహబూబ్‌నగర్ జిల్లా : పల్లెల్లో మొదలైన గ్రూపు రాజకీయాలు!

ఓటు బ్యాంకు ఉన్న లీడర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఆశావహులు రిజర్వేషన్  తమకే అనుకూలంగా వస్తుందని ధీమా అనుచరులను తీసుకెళ్లి మంత్రులు, ఎ

Read More

ఒక మార్పు.. అభివృద్ధికి మలుపు .. మున్సిపాలిటీల్లో జోరుగా 100 డేస్ యాక్షన్ ప్లాన్

సమస్యల పరిష్కారంలో ప్రజల భాగస్వామ్యంపై ఫోకస్  శానిటేషన్, క్లీన్ అండ్ గ్రీన్, సీజనల్ వ్యాధులపై అవగాహన సెప్టెంబర్ 10 వరకు కొనసాగనున్న ప్రోగ్

Read More

పరిపాలన పద్ధతినే మార్చుతున్న మొబైల్ ఫోన్, ఇంటర్నెట్.. డిజిటలైజేషన్తో పారదర్శకత

ఇన్ఫర్మేషన్​ అండ్​ కమ్యూనికేషన్ టెక్నాలజీ  దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా మెరుగైన సేవలను అందించడానికి వీలు కల్పించింది. ప్రస్తుతం ఒక్క మొబైల్ ఫ

Read More

పదేళ్లుగా లేని సామాజిక న్యాయం.. ఇప్పుడే ఎందుకు కొత్త రాగం !

ఒక ప్రముఖ నాయకురాలి చిట్​చాట్​లు, బహిరంగ ప్రకటనలు, అంతర్గత పార్టీ వ్యవహారాలపై ఆమె చేసిన విమర్శలతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చ కొత్త కోణంలోకి అడుగుపె

Read More

మోదీ 11 ఏండ్ల పాలన.. 5 ట్రిలియన్ డాలర్ల కల కోసం పునాది.. వికసిత్ భారత్ దిశగా అడుగులు

21వ శతాబ్దాన్ని చరిత్ర ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే... నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి అయిన 2014 సంవత్సరం నుంచి  ఒక ప్రకాశవంతమైన అధ్యాయం భారతదే

Read More

ఎటు చూసినా భక్తులే.. కిక్కిరిసిన యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాలు

యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి 4 గంటలు, స్పెషల్‌‌ దర్శనానికి గంటన్నర ఆదివారం ఒక్కరోజే రూ.80.11 లక్షల ఆదాయం వేములవాడకు 50 వేల మంది భక్త

Read More

ప్రజావాణిపై పట్టింపేది .. కలెక్టరేట్ గ్రీవెన్స్ కు ప్రతివారం వందకు పైగా దరఖాస్తులు

క్షేత్రస్థాయిలో పరిష్కారమవుతున్నవి పదుల సంఖ్యలోనే పెండింగ్ లోనే 4 వేలకుపైగా అర్జీలు గ్రీవెన్స్ హాలులో మొబైల్స్ తో టైంపాస్ చేస్తున్న కొందరు ఆఫీస

Read More

మే 28న ‘యాదగిరిగుట్ట’లో చింతపండు దొంగతనం .. దొంగలెవరో తేలేనా ?

నేటి నుంచి హైలెవల్​ కమిటీ విచారణ యాదాద్రి, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి టెంపుల్​ ప్రతిష్టకు చింతపండు దొంగతనం మచ్చతెచ్చ

Read More

మున్నేరుపై పూర్తికాని తీగల వంతెన .. ఈ ఏడాది కూడా వందేళ్ల వంతెనే దిక్కు!

వర్షాకాలం రావడంతో పాత బ్రిడ్జికి రిపేర్లు  రూ.180 కోట్లతో జరుగుతున్న తీగల వంతెన పనులు  వచ్చే మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఖమ్మ

Read More

రైతు భరోసాకు 1.43 లక్షల అప్లికేషన్లు .. జూన్‌‌ 5 వరకు పాస్‌‌బుక్స్‌‌ పొందిన వారికి రైతు భరోసా ఇవ్వనున్న సర్కార్‌‌

కొత్తగా అప్లై చేసుకునేందుకు ఈ నెల 20 లాస్ట్‌‌ డేట్‌‌ గత సీజన్‌‌లో అందని 27 వేల మంది నుంచి సైతం అప్లికేషన్లు తీసుకున

Read More

ఆగిన విత్తనశుద్ధి .. రెండేండ్లుగా మూలనపడ్డ బొప్పాస్పల్లి కర్మాగారం

మూడేండ్ల కింద ప్రారంభమై ఏడాది మాత్రమే సాగిన పనులు  నిరుపయోగంగా రూ.కోట్లు విలువ చేసే యంత్రాలు ముణ్ణాళ్ల ముచ్చటగా మారిన మేలు రకం విత్తనాల పం

Read More

పెద్దపల్లి జిల్లాలో ఇసుక తోడేస్తున్నరు .. ఆదాయ వనరుగా ' ఫ్రీ ' ఇసుక

మానేరు. హుస్సేన్​మియా వాగు  నుంచి రవాణా క్వారీలను మించి తవ్వుకపోతున్నరు పట్టించుకోని అధికార యంత్రాంగం పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి

Read More