తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : నారాయణపేట జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : నారాయణపేట జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే

తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. నారాయణపేట​ జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

మరికల్ మండలం 

మొగులన్న(మాద్వార్)​,  మురారి (తీలేరు), తిరుపతమ్మ (పెద్దచింతకుంట), నాగరాజుగౌడ్ (పూసల్​ పహాడ్ ), జి.పుల్లప్ప (రాకొండ), కల్యాణి (అప్పంపల్లి),  నాగరాణి (ఇబ్రహీంపట్నం), జె.నర్మద (పస్పుల), అశ్విని (ఎల్లిగండ్ల), ఎం.లక్ష్మి (పల్లెగడ్డ​), వెంకటేశ్వరమ్మ (జిన్నారం​), మురళి (చిత్తనూరు​), అంకిత (కన్మనూరు​), హన్మంతురెడ్డి (ఎక్లాస్​పూర్​), బాల్ రాథోడ్ (బుడ్డగానితండా), విజయ్​కుమార్​రెడ్డి (వెంకటాపూర్). 

నారాయణపేట మండలం 

 లింగంపల్లి, పిలిగండ్లతండా, ఊటకుంటతండా పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతాచోట్ల గెలిచినవారి వివరాలు.. వెంకట్రాములు గౌడ్​(కోటకొండ), రామచంద్రయ్య (బండగుండ), చంద్రకళ (బొమ్మన్​పాడు), లక్ష్మి(అమ్మిరెడ్డిపల్లి), సుధాకర్​ రెడ్డి (అప్పక్​పల్లి), రాధిక (భైరంకొండ), మహాలింగప్ప (జలాల్​పూర్​), చంద్రశేఖర్​ గౌడ్​(ఎక్లాస్​పూర్​), మమత (లక్ష్మీపూర్), వెంకటేశ్​(బోయిన్​పల్లి), లక్ష్మణ్​నాయక్​(బోయిన్​పల్లి తండా), జ్యోతి (చిన్నజట్రం), రమణిక (అంత్వార్), అనురాధ (శేర్నపల్లి), ఆంజనేయులు (పేరపళ్ల), సోనాబాయి (మీదితండా), మణియమ్మ (కొల్లంపల్లి), నాగిరెడ్డి (సింగారం), శాంతమ్మ (శేర్నపల్లి), లక్ష్మప్ప (తిర్మలాపూర్​) శ్రీధర్ నాయక్​ (మేక​అనుమానతండా), సంగీత (జాజాపూర్​), వెకంటేశ్(బోయిన్​పల్లి), శాంతమ్మ (శాసన్​పల్లి), వెంకటనాయక్​(ఊటకుంటతండా), భాగ్య (లింగంపల్లి), సీతమ్మ (పిలిగుండతండా), వెంకట్​రెడ్డి (అప్పిరెడ్డిపల్లి).

 దామరగిద్ద మండలం 

 30 గ్రామాలు. బాపన్​పల్లి, దామరగిద్దతండా, ఆశన్​పల్లి, పిడియంపల్లి  పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా చోట్ల గెలిచినవారు.. అనంతమ్మ (అన్నసాగర్​), ఆనంద (ఉలిగుండం), గత్ప రాములు (మొగల్​మడ్క), విజయ (సుద్దబండతండా), అవిటి మల్లమ్మ (గత్ప), హనుమంతు (విఠలాపురం), నారనోళ్ల నారాయణ (కానుకుర్తి), శ్వేత (మల్​రెడ్డిపల్లి), జోగి రాజు (లోకుర్తి), ఈడిగి రాజు (నర్సాపూర్), గుంత రాజ్​కుమార్​(చాకలివానిపల్లి), సరస్వతి (మూసాపేట), అనంతమ్మ (అయ్యవారిపల్లి), లాలప్ప (దేశాయిపల్లి), పటేల్​ శ్రీధర్​(ఎల్సన్​పల్లి), గోవిందు (క్యాతన్​పల్లి), హనుమంతు (వత్తుగుండ్ల), క్రాంతినాయక్​ (వత్తుగుండ్ల తండా), అద్దం కంకిరెడ్డి (దామరగిద్ద), భగవంతు (మద్దెలబీడు), అనంతమ్మ (సజనాపూర్​), నాగమణి (గడ్డిముల్కన్​పల్లి), మొగులప్ప (లింగారెడ్డిపల్లి), మంగు సుశీలమ్మ (కంసాన్​పల్లి), అంజిలప్ప (కందెన్​పల్లి), సత్యమ్మ (ఉడ్మల్​గిద్ద). 

ధన్వాడ  మండలం 

 దుడుగుతండా, బుడ్డమర్రితండా, మందిపల్లి తండా ఏకగ్రీవమయ్యాయి. మిగతా చోట్ల గెలిచినవారు.. పి.జ్యోతి (ధన్వాడ), శంకర్​ నాయక్​ (చీకర్లతండా), రవికుమార్​ (మంత్రోనిపల్లి), బోయ నరేశ్(ఎమ్మినోనిపల్లి), రేణుక(చర్లపల్లి), కేశావత్​మంగ (మడిగల మూలతండా), కొత్తకాపు తిరుపతిరెడ్డి (హన్మన్​పల్లి), కవిత (మణిపూర్​తండా), సుధాకర్​ (కొండ్రోనిపల్లి), నాగమణి (గోటూరు), సి.కొండయ్య (కిష్టంపూర్​), పి.సురేందర్​రెడ్డి (మందిపల్లి), కోటకొండ భీమన్న (కొండాపూర్), కుర్వ గౌడ వరలక్ష్మి(కంసాన్​పల్లి), అనంతమ్మ (గున్ముక్ల), రాందాస్​ నాయక్​ (తోలగుట్టతండా).