వెలుగు ఎక్స్క్లుసివ్
వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య..
యాదాద్రి, నల్గొండ, నల్గొండ అర్బన్, వెలుగు: వినాయక నిమజ్జన శోభాయాత్ర నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
Read Moreగంగమ్మ సన్నిధికి వినాయకుడు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో నవరాత్రులు భక్తుల పూజలందుకున్న వినాయకుడు గంగమ్మ సన్నిధికి చేరారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జ
Read Moreబైబై గణేశా.. ఓరుగల్లులో గంగమ్మ ఒడికి గణనాథులు
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో శుక్రవారం వినాయక నిమజ్జనాన్ని వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన భక్తులు శుక్రవా
Read Moreగణేశ్ నిమజ్జనానికి అంతా రెడీ..! మున్నేరు దగ్గర ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు
700 విగ్రహాలు ఉన్నట్టు అంచనా 600 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు 24 గంటల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం శోభాయాత్రను ప్రారంభి
Read Moreహైదరాబాద్ లో లక్షన్నర విగ్రహాలు నిమజ్జనం
24 గంటల పాటు లేక్ క్లీనింగ్ హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో నిమజ్జనోత్సవానికి వివిధ శాఖలను
Read Moreతెలంగాణకు సుస్తి ..విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్
సర్ది, దగ్గు, ఫీవర్తో హాస్పిటల్స్కు క్యూ కిక్కిరిసిపోతున్న ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ ఆగస్టుతో పోలిస్తే 40% పైగా పెరిగిన జనరల్
Read Moreనడిగడ్డలో హీటెక్కిన రాజకీయాలు!.. ప్రధాన పార్టీ లీడర్ల పక్కచూపులు
అయోమయానికి గురి చేస్తున్న గద్వాల ఎమ్మెల్యే తీరు అలంపూర్ కు చెందిన ముఖ్య నాయకుడితో గద్వాల కాంగ్రెస్ నేతల మంతనాలు 13న కేటీఆర్ పర్యటన, నియో
Read Moreసిద్దిపేటలో ప్రారంభానికి సిద్ధమైన జిల్లా జైలు
హై సెక్యూరిటీతో బ్యారక్ ల నిర్మాణం 30 ఎకరాల విస్తీర్ణం రూ.9 కోట్ల వ్యయం 400 మందికి పైగా ఖైదీల సామర్థ్యం ఆధునిక సదుపాయాల కల్పన సిద్
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ లో గణేశ్ నిమజ్జనానికి సిద్ధం
జిల్లా కేంద్రాల్లో నేడే నిమజ్జనం ఆదిలాబాద్లో 600 మంది, మంచిర్యాలలో 600 నిర్మల్లో 500 మంది పోలీసులతో బందోబస్తు భారీగా సీసీ కెమెరాలు, స్పెషల్ ట
Read Moreఆమోదమా.. రాష్ట్రపతికా.? బీసీ బిల్లుల విషయంలో.. గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
రాజ్భవన్కు లీగల్ టీమ్ను పిలిపించుకొని సలహా తీసుకున్న జిష్ణుదేవ్ గతంలో ఇదే చట్ట సవరణ ఆర్డినెన్స్ను రాష్ట్రప
Read Moreఎంపీ వంశీకృష్ణ కృషితో ఈఎస్ఐ హాస్పిటల్
గోదావరిఖని: రామగుండం ప్రాంతానికి ఐదేండ్ల కింద ఈఎస్ఐ హాస్పిటల్ మంజూరైన విషయం తెలిసిందే. కాగా హాస్పిటల్ ఏర్పాటులో జరుగుతున్న జా
Read Moreయువతకు మార్గదర్శిగా మహేశ్కుమార్ గౌడ్
‘నాయకుడు అంటే ప్రజల బాగుకోసం ఆలోచించాలి. తనకు వచ్చిన అవకాశాలను, బాధ్యతలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ముందుకుసాగితే సమాజం బాగుపడు
Read Moreషాంఘై సదస్సుతో ప్రపంచశాంతికి బాటలు
ప్రపంచ రాజకీయాలలో నూతన అధ్యాయం మొదలవుతున్న దృశ్యం ఆవిష్కృతమవుతోంది. అవసరం సృష్టించిన అనివార్యతతో, శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి వలనో భారత్, &n
Read More












