దండి: దేశంలో మరిన్నిమార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. 2047కల్లా కొత్త భారతాన్ని నిర్మిస్తామనే నమ్మకం ఉందన్నారు. అందుకోసం ఇప్పటినుంచే అందరమూ కష్టపడాలని చెప్పారు. 2047కు దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతాయని.. అప్పటికీ నూతన ఇండియాను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ స్వాతంత్ర్య సమర యోధులు చూపిన బాటలో నడిచి అనేక ఘనతలు సాధించామని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే 25 ఏళ్లలో మరింతగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
2047కల్లా సరికొత్త భారత్ ను నిర్మిద్దాం
- దేశం
- April 7, 2021
లేటెస్ట్
- బీ అలర్ట్:డేటింగ్ యాప్స్..డేటా అమ్మేస్తున్నాయ్
- తగ్గేదేలా:ఢిల్లీ మెట్రోలో..సీటు ఇవ్వలేదని మగాడి ఒడిలో కూర్చున్న మహిళ
- రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం...
- బెంగళూరులో ఐటీ దాడులు.. బంగారం, వజ్రాలు స్వాధీనం
- జైళ్లకు భయపడే వ్యక్తి కాదు కేసీఆర్
- DC vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న గుజరాత్.. వార్నర ఔట్
- మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది.. సీఎం జగన్
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం: యూట్యూబ్కు పోటీగా..XTV యాప్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు