వికారాబాద్ జిల్లా: కొడంగల్ శ్రీమహాలక్ష్మి వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 8వ రోజు వైభవంగా జరుగుతున్నాయి. అర్చకులు శ్రీవారిని వివిధ రకాల పూలతో అలంకరించారు. స్వర్ణకాంతి రథంపై శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేత అవతారంలో భక్తులకు ఆలయమాడ వీధుల్లో దర్శనం ఇచ్చారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఇవి కూడా చదవండి
వెడ్డింగ్ షూట్.. నదిలో కొట్టుకుపోయిన కొత్త జంట
22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం బ్యాన్
వెడ్డింగ్ షూట్.. నదిలో కొట్టుకుపోయిన కొత్త జంట
మా పిల్లలను డ్రగ్స్ టెస్ట్ కు తీసుకొస్తా..