జంగారెడ్డి ఫ్యామిలీకి  వివేక్​ వెంకటస్వామి పరామర్శ

జంగారెడ్డి ఫ్యామిలీకి  వివేక్​ వెంకటస్వామి పరామర్శ

హనుమకొండ సిటీ, వెలుగు: గత శనివారం కన్నుమూసిన బీజేపీ సీనియర్​ లీడర్ , మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కుటుంబాన్ని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి పరామర్శించారు. సోమవారం హనుమకొండలోని జంగారెడ్డి ఇంటికి వచ్చిన ఆయన  ముందుగా జంగారెడ్డి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత జంగారెడ్డి కొడుకు సత్యపాల్​ రెడ్డి, కోడలు కీర్తిరెడ్డితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వెంట స్థానిక బీజేపీ లీడర్లున్నారు.  

మరికొన్ని వార్తల కోసం:

బాబు బడికి వెళ్లు

సీఎం అభ్యర్థిగా చన్నీ ఓకే అన్న సిద్ధూ