
వరంగల్
హనుమకొండలో అడ్వకేట్ల ధర్నా .. ట్రాఫిక్ సీఐ పై కేసు పెట్టాలని డిమాండ్
హనుమకొండ సిటీ, వెలుగు: అడ్వకేట్పై దాడిచేసిన హనుమకొండ ట్రాఫిక్ సీఐ పై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం అడ్వకేట్లు ధర్నా చేశారు. వరంగల్, హనుమకొండ
Read Moreమహదేవపూర్ మండలంలో కాళేశ్వరం కుంభాభిషేకానికి రెడీ
మహదేవపూర్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహించనున్న కుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోపురాలపైకి వెళ్లేందుకు
Read Moreమానుకోట జిల్లాలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ విద్యార్థి..
తొర్రూరు, వెలుగు : వైద్యం వికటించి విద్యార్థి మృతి చెందిన ఘట న మహబూబాబాద్ జిల్లాలో జరిగిం ది. బాధిత కుటుంబసభ్యులు తెలిపి న ప్రకారం.. తొర్ర
Read Moreఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలి
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్
Read Moreమేడారంలో మినీ జాతర ప్రారంభం.. శుద్ది పండుగతో పెరిగిన భక్తుల రద్దీ
మేడారం, కన్నెపల్లి, బయ్యక్కపేటలో ప్రత్యేక పూజలు చేసిన పూజారులు మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ తాడ్వాయి, వెలుగు : మేడారం మినీ జాతరలో భాగంగా బు
Read Moreవరంగల్ కమిషనరేట్ పరిధిలో నెలకు రూ.2 కోట్లు మాయం..!
జనాల ఖాతాలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు ట్రెండింగ్ లో స్టాక్మార్కెట్, ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్స్ పెట్టుబడుల పేరున రూ.కోట్లు గల్లంతు గ్రాడ్య
Read Moreకుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి
పాలకుర్తి, వెలుగు: కుక్కల దాడిలో ఇరువై ఐదు గొర్రెలు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూర్ లో జరిగింది. గ్రామానికి చెందిన జోగు అశోక్ ఇం
Read Moreవిప్గా సత్యవతి రాథోడ్ ..కేసీఆర్కు కృతజ్ఞతలు
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్జిల్లా కురవి మండలం పెద్దతండాకు చెందిన గిరిజన మహిళ అయిన తనను శాసనమండలి బీఆర్ఎస్ విప్ గా ఎంపిక చేసినందుకు మాజీ మంత్రి, ఎమ
Read Moreక్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
కాశీబుగ్గ/ జనగామ అర్బన్, వెలుగు : క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు అన్నారు. వ్యాధి మొదటి దశలోనే జాగ్రత్తలు తీసుకుంట
Read Moreడ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది.. ప్రాణం పోయింది.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
సీరోల్: మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. జిల్లాలోని సీరోల్ మండల కేంద్రంలో ఉన్న ఏకలవ్య గురుకులంలో సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో
Read Moreకేయూ బ్రాండ్ ఇమేజ్ పెంచుదాం : వీసీ కే.ప్రతాప్ రెడ్డి
హసన్పర్తి, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ బ్రాండ్ ఇమేజ్ పెంచుదామని వీసీ కే.ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీ సెనెట్ హాల్ లో రిజిస్ట్
Read Moreమార్చి నాటికి ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రావీణ్య
ఎల్కతుర్తి, వెలుగు: ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు మార్చికల్లా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఎల్కతుర్తిలోని జం
Read Moreఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు పార్టీలు సహకరించాలి : మహబూబాబాద్, జనగామ కలెక్టర్లు
మహబూబాబాద్/ జనగామ అర్బన్, వెలుగు: ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు అన్ని పార్టీలు సహకరించాలని మహబూబాబాద్, జనగామ కలెక్టర్లు కోరారు. మంగళవారం మహబూబాబాద్ కలెక
Read More