వరంగల్
రెంట్ ఇవ్వడం లేదని... సోషల్ వెల్ఫేర్ స్కూల్కు తాళం.. ములుగు జిల్లా కేంద్రంలో ఘటన
ములుగు, వెలుగు : ములుగు జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో నడుస్తున్న సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల స్కూల్&
Read Moreనవంబర్ 19న ఇందిరమ్మ చీరల పంపిణీ.. సిరిసిల్ల నేతన్నలకు మరిన్ని ఆర్డర్లు ఇస్తాం : మంత్రి సీతక్క
రాజన్నసిరిసిల్ల, వెలుగు : ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క
Read Moreఓరుగల్లు జడ్పీ పీఠాలపై.. పెద్దోళ్ల చూపు ఫ్యామిలీ, అనుచరుల కోసం మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల అడుగులు
ములుగు జిల్లాలో కోడళ్ల కోసం నేతల తాపత్రాయం మహబూబాబాద్లో కుమారుడి కోసం ప్రభుత్వ పెద్దతోపాటు ఓసీ నేతల ఆరాటం భూపాలపల్లిలో ఎమ్మెల్యే, మం
Read Moreచికిత్స పొందుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి...భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో ఘటన
మొగుళ్లపల్లి, వెలుగు: విద్యుత్ షాక్ కు గురై చికిత్స పొందుతూ కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జ
Read Moreనెరవేర్చని హామీలపై అవగాహన కల్పించాలి : మాజీ జడ్పీ చైర్ పర్సన్బడే నాగజ్యోతి
ములుగు, వెలుగు: కాంగ్రెస పార్టీ ఎన్నికల వేళ ఇచ్చి నెరవేర్చని హామీలను ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చ
Read Moreఫ్రిడ్జ్ డోర్ తీస్తుండగా.. కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి..ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాదం
వెంకటాపురం, వెలుగు : ఫ్రిడ్జ్ డోర్ తీస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన ములుగు
Read Moreఅన్ని వర్గాలను మోసం చేసిన బీఆర్ఎస్.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
బీఆర్ఎస్ ఝూటా మాటల కార్డులను పంచాలా ? ..మంత్రి సీతక్క మహబూబాబాద్, వెలుగు : పదేండ్లు పాలించిన బీఆర్ఎస్&zwnj
Read Moreనిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ పైనుంచి పడి వ్యక్తి మృతి ..ములుగు జిల్లాలో విషాదం
ములుగు, వెలుగు : నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ బిల్డింగ్ పైనుంచి పడి ఓ కార్మికుడు చనిపోయాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో ఆదివారం జరిగిం
Read Moreఅక్కడ గెలిచినోల్లే జడ్పీ చైర్మన్!.. గంగారం జడ్పీటీసీ సీటుకు మస్తు డిమాండ్
మహబూబాబాద్జిల్లా జడ్పీ చైర్మన్ జనరల్ కు రిజర్వ్.. జిల్లాలో ఆ ఒక్క మండలమే జనరల్ కావడంతో అందరి చూపు అటు వైపే.. మంత్రి ఆశీస్సులు ఉంటేనే జడ
Read Moreపిడుగుపడి మహిళ మృతి..భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఘటన
మహదేవపూర్, వెలుగు : పిడుగుపడి ఓ మహిళ చనిపోయింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామంలో ఆదివారం జరిగి
Read Moreగుండెపోటుతో మాజీ ఎంపీటీసీ మృతి.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఘటన
నల్లబెల్లి, వెలుగు: గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ, మృతి చెందాడు. వరంగల్జిల్లా దుగ్గొండి మండలం దేశాయపల్లికి చెందిన జిల్లెల్ల సాయికుమార్(45), గతంలో బీఆర్ఎస
Read Moreచూపునిస్తున్న ముచ్చర్ల నేత్ర దానంలో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం
రిటైర్డ్ ఎంప్లాయ్ కృషితో ఊరిలో చైతన్యం గ్రామంలో ఎవరు చనిపోయినా కండ్లు దానం ఇప్పటివరకు 59 మందికిపైగా ఐ డొనేషన్, వంద మందికిపైగా చూపు అదే స్ఫూర్
Read Moreస్టేషన్ల విభజనకు జరిగేనా.. గ్రేటర్ లో సమస్యాత్మకంగా సుబేదారి, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లు
తరచూ ఆందోళనలు, గొడవలు, ఇతర నేరాలతో సిబ్బందిపై భారం స్టేషన్ల విభజనకు గతంలోనే ప్రపోజల్స్ ఏండ్లు గడుస్తున్నా కొత్త స్టేషన్లకు కలగని మోక్షం కమిషన
Read More












