వరంగల్

చేపల కోసం పెట్టిన కరెంట్​ వైర్​ తాకి ఒకరు మృతి

మరిపెడ,వెలుగు: చేపలు పట్టడానికి కొందరు వ్యక్తులు ఏరులో కరెంటు వైర్​ పెడితే .. ఆ వైరు ఏరు దాటడానికి ప్రయత్నించిన వ్యక్తి తాకడంతో అతను అక్కడే చనిపోయాడు.

Read More

ఇవాళ్టి నుంచి సిద్ధేశ్వరుని బ్రహోత్సవాలు

బచ్చన్నపేట, వెలుగు : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని    కొడవటూరు సిద్దేశ్వరస్వామి  బ్రహోత్మవాలు బుధవారం నుంచి  నాలుగు ర

Read More

ఎడ్లబండ్ల పై అక్రమంగా తరలిస్తున్నటేకు దుంగలు స్వాధీనం

మహదేవపూర్,వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ క్రాస్ వద్ద ఎడ్లబండ్ల పై అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను మంగళవారం ఉదయం ఫారెస

Read More

భ్రూణ హత్యలకి పాల్పడితే కఠిన చర్యలు : బడే నాగజ్యోతి

ములుగు, వెలుగు :  భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జడ్పీ చైర్​ పర్సన్​ బడే నాగజ్యోతి హెచ్చరించారు. మంగళవారం జిల్లా పరిషత్​ కార్యాలయంలో

Read More

కాంగ్రెస్ ​ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదు: మంత్రి పొంగులేటి

మరిపెడ, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ ఉన్న  ప్రభుత్వమని, దానిని కూల్చడం ఎవరి తరం కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Read More

రూ.12 కోట్లు దాటిన మేడారం జాతర ఆదాయం

800 గ్రాముల బంగారం 55 కిలోల వెండి సమర్పించిన భక్తులు  నేటితో ముగియనున్న హుండీల లెక్కింపు  గత జాతరలో వచ్చింది రూ.11 కోట్ల 45 లక్షలు&nb

Read More

రైతులకు మద్దతు ధర కల్పించాలి : చంద్ర కుమార్

కాశీబుగ్గ, వెలుగు: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. మంగళవారం సిటీలోని తెలంగాణ రైతు భవన్

Read More

ఓరుగల్లులో వాడుతున్న గులాబి

ఇప్పటికే మేయర్‍ సహా మెజార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్‍లోకి.. ఇదే దారిలో మున్సిపల్​చైర్‍పర్సన్లు, కౌన్సిలర్లు   పార్టీ మారే ఆలోచ

Read More

గ్రౌండ్ వాటర్ తోడేస్తున్న గ్రానైట్ కంపెనీలు

జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు ఎండుతున్న బావులు.. నెర్రలు బారుతున్న పొలాలు గ్రానైట్ కంపెనీల పాపమేనంటున్న రైతులు మిగతా మండలాల్లోనూ ఇదే పరిస్

Read More

కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

ఆగిన​ట్రైన్​లో చెలరేగిన మంటలు బయటకు పరుగులు తీసిన ప్యాసింజర్లు తప్పిన పెను ప్రమాదం హనుమకొండ: కాజీపేట రైల్వే స్టేషన్‌లో  భారీ అగ్

Read More

వర్థన్నపేటలో ఖాళీ అవుతున్న ‘కారు’

    ఎవరిదారి వారు చూసుకుంటున్న బీఆర్​ఎస్​ లీడర్లు  వర్థన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలంలో కారు పార్టీ ఖాళీ

Read More

అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి : షేక్​ రిజ్వాన్​ బాషా

జనగామ అర్బన్, వెలుగు :  అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జనగామ జిల్లా కలెక్టర్​ షేక్​ రిజ్వాన్​ బాషా అన్నారు. సోమవారం కలెక్టరేట్​లోని కాన్పరెన్స

Read More

ములుగు జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 21 సెంటర్లు

ములుగు అడిషనల్​  కలెక్టర్ ములుగు, వెలుగు :  పదో తరగతి  పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్​  కలెక్టర్  మహేందర్

Read More