
వరంగల్
జ్వరంతో ఆశ్రమ పాఠశాల స్టూడెంట్ మృతి
వార్డెన్ పట్టించుకోలేదనిబంధువుల ఆందోళన వెంకటాపురం, వెలుగు : జ్వరంతో బాధపడుతూ ఓ ఆశ్రమ పాఠశాల స్టూడెంట్&zwnj
Read Moreవరంగల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు..భూసేకరణ తిప్పలు
సాగు చేసుకుంటున్న భూములు ఇవ్వబోమంటున్న రైతులు బహిరంగ మార్కెట్ రేట్ ప్రకారం కంపెన్సేషన్ చెల్లించాలని డిమాండ్ పరిహారం పెంపులో నిర్లక్ష్యం వహిస్తు
Read Moreపీహెచ్సీల్లో మెరుగైన సేవలందించాలి : స్టేట్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్
ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గించాలి హనుమకొండ, వెలుగు: పీహెచ్ సీల్లో మెరుగైన సేవలందించి, ప్రజల వైద్య ఖర్చులను తగ్గించాలని స్టేట్హెల్త్డైరెక్టర్
Read Moreజనగామ యువకుడికి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్అవార్డు
జనగామ, వెలుగు : జనగామ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు ఇండియన్బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కాడు. ఈనెల 15న ఢిల్లీలోని ఎన్సీఆర్లో నిర్వహించిన యాన్య
Read Moreజనగామ జిల్లాలో కారు బీభత్సం.. మరీ ఇంత ర్యాష్ డ్రైవింగా..!
జనగామ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో సూర్యాపేట రోడ్డులో అత్యంత ర్యాష్ డ్రైవింగ్ తో కార్ హల్ చల్ చేయడం స్థానికులను భయాందోళన
Read Moreదేశంలో ఏ సీఎం కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లరు: కిషన్ రెడ్డి
దేశంలో ఏ సీఎం కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లినట్టు చరిత్రలో లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి హస్తినలో అటెండెన్స్ వేసుకుంటున
Read Moreఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి
జనగామ అర్బన్, వెలుగు: వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పే
Read Moreమేడారం పరిశుభ్రం
తాడ్వాయి, వెలుగు: సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతరలో పారిశుధ్య కార్మికుల సేవలు అమోఘం అని చెప్పాలి. ఈనెల 12, 13, 14 తేదీల్లో వనదేవతల (మండే మెలిగే
Read Moreవాహనాలకు రిపేర్లు స్పీడ్గా చేయాలి
నెక్కొండ/ వరంగల్ సిటీ, వెలుగు: ఇటీవలే వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులు స్పీడప్ చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆఫీసర్లను ఆదేశించారు. శనివార
Read Moreజనగామ జిల్లాలో లారీ బీభత్సం.. ఆర్టీసీ బస్సు, బైక్ ను ఢీకొట్టి..షాపులోకి దూసుకెళ్లిన లారీ
జనగామ జిల్లా పాలకుర్తిలో లారీ బీభత్సం సృష్టించింది.అతివేగంతో దూసుకొచ్చిన లారీ ఎదురుగా వాహనాలను, మనుషులను ఢీకొట్టుకుంటూ ఓ షాపులోకి దూసు కెళ్లింది. ఈ ప్
Read Moreగ్రేటర్లో ట్యాక్స్ వసూలు కావట్లే
జీడబ్ల్యూఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ రూ.117 కోట్ల 34 లక్షలు వసూలు చేసింది కేవలం రూ. 48 కోట్ల 27 లక్షలు పైనాన్షియల్ ఇయర్ ముగుస్తున్న సగం కూడా
Read Moreమినీ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు : డీఎంహెచ్వో గోపాల్ రావు
ములుగు/ తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న మినీ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని డీఎంహెచ్వో గ
Read Moreఓరుగల్లు కోటలో ఆస్ట్రేలియా దేశస్థులు
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ జిల్లాలోని ఓరుగల్లు కోటను శుక్రవారం ఆస్ట్రేలియా దేశస్థులు సందర్శించారు. ఈ క్రమంలో పర్యాటక శాఖ గైడ్ రవి ఓరుగల్లు కోట చరి
Read More