
వరంగల్
ఖిలా వరంగల్ పడమర కోటలో గర్ల్ఫ్రెండ్తో జల్సాల కోసం.. సొంతింట్లోనే దొంగతనం
నిందితుడి అరెస్ట్, 11.16 తులాల బంగారు నగలు స్వాధీనం ఖిలా వరంగల్ పడమర కోటలో ఘటన వరంగల్/ఖిలా వరంగల్, వెలుగు: కాలేజీలో పరిచయమైన
Read Moreవనజీవి రామయ్య స్ఫూర్తితో.. కోటి విత్తనాల సేకరణ
కాజీపేట, వెలుగు: పద్మశ్రీ దివంగత వనజీవి రామయ్య స్ఫూర్తితో వరంగల్ నగరం కాజీపేటకు చెందిన ప్రకాశ్ అనే యువకుడు కోటి విత్తనాల సేకరణ కార్యక్రమాన
Read Moreబాలికలపై వివక్ష చూపొద్దు : యునిసెఫ్ దక్షిణ భారత చీఫ్ జలలాం తపస్సే
నర్సంపేట, వెలుగు: బాలికల పట్ల వివక్ష చూపకుండా వారిని ప్రోత్సహించాలని యునిసెఫ్ దక్షిణ భారత చీఫ్ జలలాం తపస్సే సూచించారు. మంగళవారం గ్రామీణ పే
Read Moreనవంబర్ కల్లా ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలి : మంత్రి సీతక్క
ములుగు, వెలుగు : నవంబర్ కల్లా ములుగు జిల్లాలో చేపట్టిన నూతన ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. సోమవారం
Read Moreప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అంటే ఇట్లుంటదా .. ఆగ్రహం వ్యక్తం చేసిన వరంగల్ కలెక్టర్
వరంగల్ సిటీ/ నల్లబెల్లి, వెలుగు: ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అంటే ఇట్లుంటదా అంటూ వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆమె వరంగల్
Read Moreములుగు జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో .. 77మందికి జరిమానా.. ఐదుగురికి మూడురోజుల జైలు శిక్ష
ములుగు (గోవిందరావుపేట), వెలుగు : గోవిందరావుపేట మండల పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 77మందికి రూ.65వేల జరిమానాతోపాటు ఐదుగురికి మూడు రోజుల జైలు శిక్ష
Read Moreవడ్లు కొనడం లేదని తగలబెట్టే యత్నం .. పోలీసుల జోక్యంతో శాంతించిన బాధితుడు
నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎదుట ఘటన నర్సంపేట, వెలుగు: 10 రోజుల నుంచి వడ్లు కొనుగోలు చేయకపోవడంతో విసిగిపోయిన ఓ రైతు వడ్లను తగలబెట్టేందుక
Read Moreసాగు చేయాలా? వద్దా.. డైలమాలో మామునూర్ ఎయిర్పోర్ట్ రైతులు
ఎకరానికి రూ.1.20 కోట్లు ఇచ్చేందుకు సర్కార్ రెడీ మెయిన్ రోడ్డు, ఇంటి జాగా విషయంలో ఆగిన చర్చలు ఓరుగల్లులో మొదలైన ఖరీఫ్ పంట సీజన్ వారంలో క
Read Moreపడగ విప్పిన మైక్రో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ మైక్రో ఫైనాన్స్ ఆగడాలు
పేద, మధ్య తరగతి కుటుంబాలే టార్గెట్ కిస్తీ లేట్ అయితే చుక్కలే ఇంటి మీదికి వచ్చి దౌర్జన్యం టార్చర్ భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న బ
Read Moreప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం : గండ్ర సత్యనారాయణరావు
శాయంపేట, వెలుగు: ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం ఆయన హనుమకొ
Read Moreపేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
దంతాలపల్లి, వెలుగు: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రామచంద్రునాయక్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా వంతడుపుల స్టేజి వద్
Read Moreమున్నేరు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల పరిశీలన : కోరం కనకయ్య
డోర్నకల్ (గార్ల), వెలుగు: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మున్నేరు ప్రతిపాదిత స్థలాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివారం పరిశీలించారు. ప్రాజె
Read Moreమచ్చ లేని లీడర్ వివేక్ వెంకటస్వామి
మల్హర్, వెలుగు : మచ్చ లేని నాయకుడు, పేద బడుగు బలహీన వర్గాల కోసం పని చేసే నాయకుడు వివేక్ వెంకటస్వామి అని మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి డా. దేవి భూమయ్య
Read More