న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఎక్కువవుతోంది. సెకండ్ వేవ్ రూపంలో వైరస్ వేగంగా వ్యాప్తి అవుతోంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ వేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు సమాలోచనలు చేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో లాక్డౌన్ విధించారు. దీంతో వలస కార్మికులు తమ సొంతూళ్లకు కదులుతున్నారు. దేశ రాజధానిలో లాక్డౌన్ వేయడంతో పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఢిల్లీలోని ఆనంద్ విహార్ బస్ టెర్మినల్కు తరలుతున్నారు. అక్కడి నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్తున్నారు. ఈ లాక్డౌన్ ఎక్కువ రోజులు ఉండదని, ఢిల్లీని విడిచి వెళ్లొద్దని మైగ్రంట్ వర్కర్స్కు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అవసరమైన వసతులను సమకూర్చుతామని కేజ్రీవాల్ హామీ ఇచ్చినప్పటికీ వలస కార్మికులు సొంతూళ్లకు తరలుతుండటం గమనార్హం. ఆకలితో చావడం కంటే సొంతూరుకు వెళ్లి ఏదో పని చేస్కొని బతకడం మేలని కార్మికులు అంటున్నారు.
లాక్డౌన్ భయం.. సొంతూళ్లకు కదులుతున్న వలస కూలీలు
- దేశం
- April 20, 2021
లేటెస్ట్
- వేదమంత్రాలతో పులకించిన భద్రగిరి
- స్కామ్లు, అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్, బీఆర్ఎస్: రాజ్నాథ్ సింగ్
- సుల్తానాబాద్ గురుకులంలో ఫుడ్ పాయిజన్
- సంగారెడ్డిలో 3, మెదక్లో 4 నామినేషన్లు
- కేసీఆర్ వ్యూహాల్ని తిప్పికొడ్తాం : జగ్గారెడ్డి
- పరారీలో హోంగార్డు
- రాహుల్ గాంధీని పీఎం చేద్దాం : శ్రీహరి రావు
- వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వివేక్
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువు పెంపు
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష