ముంబై: మరో ఆరు నెలల వరకు మాస్కులు తప్పనిసరిగా కట్టుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈ మేరకు తమ రాష్ట్రంలో మాస్కులు కట్టుకోవడం తప్పనిసరి అని తెలిపారు. ‘నివారణ కంటే నిరోధించడం ముఖ్యం. కనీసం మరో ఆరు నెలల వరకు మాస్కులు కట్టుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది చాలా అవసరం. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని ఉద్ధవ్ చెప్పారు. మహా వికాస్ అఘాడీ సర్కార్ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం కూలిపోతుందని అందరూ అనుకున్నారని, కానీ విజయవంతంగా ఏడాదిని పూర్తి చేసుకున్నామని తెలిపారు. గత వందేళ్లలో ఏ ప్రభుత్వమూ ఎదుర్కోనన్ని సమస్యలను ఈ ఏడాది కాలంలో తాము ఎదుర్కొన్నామని పేర్కొన్నారు.
మరో 6 నెలలు మాస్కులు తప్పనిసరి
- దేశం
- December 20, 2020
లేటెస్ట్
- చంద్రబాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయి.. సీఎం జగన్
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Prathinidhi 2 Postponed: ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా..సడెన్గా మేకర్స్ షాకింగ్ డెసిషన్
- భార్యను కాపురానికి పంపడం లేదని... అత్తను చంపిన అల్లుడు
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- కొండగట్టులో బస్సు కింద పడి అంజన్న భక్తుడు మృతి
- పతంజలిపై మరోసారి మండిపడ్డ సుప్రీం కోర్టు
- మూడు సీట్లు ముచ్చెమటలు.. ఓవర్ టు ఢిల్లీ
- మా అభ్యర్థి వెలిచాలనే .. అతి త్వరలో హై కమాండ్ప్రకటన : మంత్రి పొన్నం ప్రభాకర్
- 60 రోజుల్లో చార్జిషీట్ .. కవిత అరెస్టు చట్టబద్ధమే : ఈడీ
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు