న్యూయార్క్: అప్పులు పెరిగిపోవడంతో ఆఫీస్ షేరింగ్ కంపెనీ వీవర్క్ చాప్టర్ 11 దివాలా పిటిషన్ దాఖలు చేసింది. స్టేక్హోల్డర్లతో తాము రీస్ట్రక్చర్చింగ్ సపోర్ట్ ఒప్పం దం కుదుర్చుకున్నామని, దీనివల్ల కంపెనీ అప్పు భారీగా తగ్గుతుందని తెలిపింది. ఒకప్పుడు ఈ కంపెనీ వాల్యుయేషన్ 44 బిలియన్ డాలర్ల వరకు వెళ్లింది. ఇప్పుడు సంస్థ అప్పుల విలువ 50 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అప్పులను ఈక్విటీలుగా మార్చుకో వడానికి 90 శాతం మంది లెండర్లు ఒప్పుకున్నారని కంపెనీ సీఈఓ డేవిడ్ టాలీ చెప్పారు. అయితే తమ ఇండియా కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయమూ ఉండబోదని వీవర్క్ తెలిపింది. ఇది ప్రత్యేక సంస్థ అని పేర్కొంది.
దివాలా పిటిషన్ వేసిన వీవర్క్
- బిజినెస్
- November 8, 2023
లేటెస్ట్
- కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను విచారిస్తం : సుప్రీంకోర్టు
- కేంద్ర హోంమంత్రి అమిత్షాపై కేసు
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ
- తెలంగాణలో మే 6 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు .. మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు
- ముక్క లేదు.. సుక్క లేదు .. ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్లు
- వన్డే, టీ20ల్లో టాప్లోనే టీమిండియా
- గెలుపొటములను తేల్చేది యూత్ ఓటర్లే
- 103 ఏండ్ల వయసున్న ఓ అభిమానికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ధోనీ
- రిజర్వేషన్లకు కాంగ్రెస్సే వ్యతిరేకం
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్